Telangana
‘బనకచర్ల’పై అభ్యంతరం చెప్పినం.. ఏపీ ఎలాంటి డీపీఆర్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ నీళ్ల విషయంలో ఏపీకి అడ్డుకట్ట వేయాలని కోరాం ఐదు ప్రాజెక్టులకు నిధులివ్వాలని రిక్వెస్ట్ చేశాం మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ త్వరగా ఇవ
Read Moreమార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా ఓకే
నిర్ణీత టైమ్కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి 1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మంది ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు
Read Moreమా వాటా తేల్చాకే .. ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి: జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి వాటాకు మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి ట
Read Moreఈ విజయం ప్రధాని మోడీకి అంకితం: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగం
Read Moreభూపాలపల్లి జిల్లాలో రెండు బైక్లు ఢీ.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం (మార్చి 3) రాత్రి భూపాలపల్లి మండలం రాంపూర్ వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో
Read Moreవీరిని ఏం చేయాలి..! గుర్రంపై కాళ్లు పెట్టి పుషప్లు, సిగరెట్ తాగమని బలవంతం
అప్పుడప్పుడు ఇతర దేశాలతో భారతీయుల్ని పోల్చుతూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతుంటాయి. మీరూ గమనించే ఉంటారు. ఉదాహరణకు.. అమెరికన్ కంపెనీ Cha
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదు కావడంతో అభ్యర్థుల
Read Moreనల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ అప్డేట్: రెండో ప్రాధాన్య ఓట్లలోనూ దూసుకుపోతున్న శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగియడంతో అధికారు
Read Moreబేగంపేట నుంచి కమర్షియల్ ఫ్లైట్లు రయ్ రయ్.. త్వరలోనే ప్రారంభించే చాన్స్..!
= ఇక కమర్షియల్ ఫ్లైట్ల సేవలు! = త్వరలోనే ప్రారంభించే చాన్స్ = 2008 నుంచి హోల్డ్ లో సేవలు = 17 ఏండ్ల తర్వాత విమానాల పరుగులు = భారీగ
Read Moreరెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదు: కోదండరాం
రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదన్నారు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం.హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే ఢిల్లి పరిస్థితి రావొచ్చు.. అందుకే
Read Moreఘనంగా ముగిసిన రాజరాజేశ్వర జాతర
కుభీర్, వెలుగు: మహాశివరాత్రి పండుగనాడు కుభీర్మండలంలోని పార్డి(బి) గ్రామంలో ప్రారంభమైన రాజరాజేశ్వర జాతర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా కుస్తీ పోటీలు న
Read Moreఆలయ ట్రస్టు బోర్డు కమిటీలపై నిర్లక్ష్యం
కమిటీలు లేక ఆలయాల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలు రాష్ట్రంలో 546 కమిటీలకు.. వేసింది 114 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినా, వెయింటింగ్లో 272&
Read Moreసీఎంను కలిసిన పౌల్ట్రీ అసోసియేషన్స్ ప్రతినిధులు..
హైదరాబాద్, వెలుగు: భయం లేకుండా చికెన్, గుడ్లను ప్రజలు తినాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో దీనిని ప్రమోట
Read More












