Telangana

టెహ్రాన్​లో ఇద్దరు జడ్జిల హత్య

దుబాయ్: ఇరాన్​లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని టెహ్రాన్‌‌లోని సుప్రీంకోర్టు వెలుపల శనివారం ఒక వ్యక్తి ఇద్దరు ప్రముఖ న్యాయమూర్తులను కాల్చి చం

Read More

కేటీఆర్ దద్దమ్మలా మాట్లాడుతున్నడు: మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్  సోషల్  మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు సిద్దిపేట రూరల్, వెలుగు: మాజీ మంత్రి కేటీఆర్  దద్దమ్మలా మాట్లాడుతున్నారని,

Read More

సైబర్ మోసం: రూ.లక్ష ఇచ్చి డ్యూటీలో జాయిన్ కండి.. మెరిట్ స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు ఫోన్లు

గద్వాల, వెలుగు: ‘కంగ్రాట్స్..​ మీరు స్టాఫ్ నర్స్ గా సెలెక్ట్ అయ్యారు! వెంటనే మీరు ఫోన్ పే లేదంటే గూగుల్ పే ద్వారా రూ.లక్ష, రూ.60 వేలు జమ చేయండి.

Read More

పంచాయతీ కార్మికుల జీతాలపై.. హరీశ్ రావు వర్సెస్ సీతక్క

ఫస్టు తారీఖు జీతాలు ఇవ్వట్లేదంటూ ఎమ్మెల్యే ట్వీట్ బీఆర్ఎస్ హయాంలో నెలల తరబడి ఇవ్వలేదంటూ మంత్రి కౌంటర్ గత సర్కార్ తప్పులను తాము సరిచేస్తున్నామని

Read More

మినీ మేడారం జాతరకు రూ.32 కోట్లతో ఏర్పాట్లు

మరో 24 రోజుల్లో మొదలుకానున్న సమ్మక్క, సారలమ్మ జాతర డెవలప్​మెంట్​​ వర్క్స్​పై నేడు ములుగులో మంత్రి సమీక్ష జయశంకర్‌‌‌‌ భూప

Read More

నేటి నుంచి ( జనవరి 19 ) మల్లన్న మహా జాతర...

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు:  కొమురవెల్లి  మల్లన్న మహా జాతర ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. మూడు నెలలు సాగే ఈ మహాజాతరకు 10 లక్షల మంది భక్

Read More

విజయవాడ-హైదరాబాద్ హైవే పై సంక్రాంతి రష్ కంటిన్యూ

చౌటుప్పల్, వెలుగు : విజయవాడ–హైదరాబాద్ హైవేపై వాహనాల రష్  కంటిన్యూ అవుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరా

Read More

కులాల పేర్ల మార్పుపై ముగిసిన గడువు

వినతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం: బీసీ కమిషన్ చైర్మన్   హైదరాబాద్, వెలుగు: బీసీల్లో ఎనిమిది కులాల పేర్ల మార్పు, పర్యాయపదాలు జోడింపు

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం: లోన్​ యాప్​ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

ఇల్లందు, వెలుగు: ఆన్​లైన్​ లోన్ యాప్  నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన లోధ్​ సంతోష్(21) గడ్డ

Read More

జనవరి 21 నుంచి జేఎల్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 21 నుంచి మొదలవనుంది. ఈ మేరక

Read More

సైబర్​ మోసాలపై రోజుకు ..3 వేలకు పైగా కాల్స్.. రూ.391 కోట్లు ఫ్రీజ్

రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు లూటీ,,రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్నసైబర్ క్రైమ్స్..  63 మంది పోలీసులతో కాల్‌ సెంటర్‌‌ ఆపరేషన

Read More

మెదక్‌ జిల్లాలో దారుణం:వదినతో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. అన్నకు కరెంట్ షాక్​ పెట్టి చంపిండు

నిందితుడి అరెస్టు  శివ్వంపేట, వెలుగు: వదినతో వివాహేతర సంబంధానికి అడ్డు తగలడంతో పాటు ఆమెను దూరం చేశాడన్న కోపంతో ఓ వ్యక్తి తన అన్నకు కరెంట్

Read More

ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంకులో రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఘటన ఆదిలాబాద్, వెలుగు:  అప్పు చెల్లించాలని బ్యాంక్​ సిబ్బంది వేధించడంతో ఓ రైతు అదే బ్యాంకులో అందరి ముందు పురు

Read More