Telangana
విద్యార్థులకు బిగ్ అలర్ట్: 8 ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 2025, జనవర
Read Moreఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ.. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంక
Read Moreతీర్థయాత్రలకు వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి సజీవ దహనం
తెలంగాణ నుంచి తీర్థయాత్రలకు వెళ్లిన యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కుభీర్ మండలం పల్సీ గ్రామానికి చెం
Read Moreచైనా మాంజా దారం తగిలి ట్రాఫిక్ పోలీస్కి తీవ్ర గాయాలు
హైద్రాబాద్ లో ట్రాఫిక్ పోలీస్ గా పని చేస్తున్నశివరాజ్ అనే వ్యక్తి ఈ మాంజా దారం కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం విధుల్లో భాగంగా నారాయణగూడ ఫ
Read Moreఒకరితో ప్రేమ.. మరొకరితో అక్రమ సంబంధం.. నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హత్యకు గురైన యువతి, యువక
Read Moreనార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్: యువతిది ఛత్తీస్గఢ్.. యువకుడిది మధ్యప్రదేశ్
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జరిగిన డబుల్ మర్డర్ కేసులో పోలీసుల
Read Moreతెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజన్ పాల్ నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే బాంబై హైకోర్టు
Read Moreనార్సింగి జంట హత్యల కేసు అప్డేట్.. యువతి, యువకుడు ఎవరంటే..?
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై వెలుగుచూసిన డబుల్ మర్డర్ కేసులో పో
Read Moreఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా
హైదరాబాద్: పతంగులు ఎగరేసే చైనా మాంజా చాలా ప్రమాదకరం. ఈ మాంజాను నిషేదించాలని పోలీసులు గొంతు అరిగిపోయాలా చెబుతున్నారు. కొన్ని నిమిషాల సంతోషం కోసం ప్రకృత
Read Moreపసుపు రైతులకు గుడ్ న్యూస్: నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ వేళ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ప్రా
Read Moreనార్సింగ్ గుట్టలపై అబ్బాయి, అమ్మాయి హత్య.. ఎవరు వీళ్లు.. ఎక్కడివారు..?
హైదరాబాద్ సిటీ సంక్రాంతి సంబరాల్లో ఉండగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సిటీలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు సంచలనంగా మారాయి.
Read Moreకౌశిక్ రెడ్డి.. ఇప్పటికైనా తీరు మార్చుకో: TPCC చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించడం సరైంది
Read Moreనాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కూసుమంచి, వెలుగు: అర్హులైన పేదలకు రాబోయే నాలుగు ఏండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.సోమవార
Read More












