Telangana

అభివృద్ధిలో ఆదర్శంగా ఆదిలాబాద్ : సీతక్క

రూ. 10.53 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క  రిమ్స్ లో మహిళా శక్తి క్యాంటీన్, ట్రాన్స్‌ జెండర్ క్లినిక్ భవనం ప్రారం

Read More

తెలంగాణలో ఓటర్లు 3 కోట్ల 35 లక్షలు..మహిళలే అధికం

అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7.65 లక్షల మంది అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సవరించిన ఓటర్ల జాబ

Read More

నిజామాబాద్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ

నిజామాబాద్ లో భూమాయ..30ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్  నిజామాబాద్​సిటీలో భూమాయ 272 ఎకరాల భారీ వెంచర్​లో అడుగడుగునా అక్రమాలు 30 ఎకరాలకుపైగా ప

Read More

HYD: అల్వాల్‎లో 600 కిలోల కల్తీ పన్నీరు సీజ్

హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఎంక్లేవ్‎లో భారీ మొత్తంలో నకిలీ పన్నీరు పట్టుబడింది. పక్క సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస

Read More

వెనక్కి తగ్గని ఏసీబీ.. కేటీఆర్‎కు మరోసారి నోటీసులు

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎కు ఏసీబీ మరోసా

Read More

ఆరాంఘర్ ఫ్లై ఓవర్‎కు మన్మోహన్ సింగ్ పేరు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్- నెహ్రు జులాజికల్ పార్క్ మధ్య నిర్మించిన ఫ్లై ఓవర్‎కు ఇటీవల మరణించిన ప్రముఖ ఆర్థి

Read More

ఐదుగురు సీఎంలు చేయని పని​ రేవంత్ రెడ్డి చేస్తుండు: MP అసదుద్దీన్ ఒవైసీ

=  ఓల్డ్​సిటీ వరకు మెట్రో రావడం సంతోషకరం   =  నాలుగేండ్లలో పనుల్ని కంప్లీట్​చేయండి  = ఎంపీ అసదుద్దీన్​ఒవైసీ హైదరాబాద్: ఎంజీబీ

Read More

ఓల్డ్ సిటీలో ఒలంపిక్ మెడల్స్ తీసుకువచ్చే ఫుడ్ బాల్ ప్లేయర్స్: అక్బరుద్దీన్

హైదరాబాద్: ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఓవైసీ అన్నారు. నెహ్రు జూలాజికల్ జూ పార్క

Read More

ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నెహ్రు జూలాజికల్ జూ పార్క్-ఆరాంఘర్- మధ్య నిర్మించిన హైదరాబాద్‎లో రెండ

Read More

కేటీఆర్ విల్లాలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: కేటీఆర్‎కు బిగ్ షాక్ ఇచ్చారు ఏసీబీ అధికారులు. 2025, జనవరి 6వ తేదీ ఉదయం.. విచారణ కోసం ఏసీబీ ఆఫీస్ గేటు వరకు వచ్చి.. తిరిగి వెళ్లిపోయిన క

Read More

కేసీఆర్‎కు రైతు భరోసా ఇస్తం: మంత్రి పొంగులేటి

వరంగల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎కు కూడా రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ర

Read More

తెలంగాణకు రీజినల్ రింగ్ రైలు అవసరం..ప్రధానికి రేవంత్ రిక్వెస్ట్

చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల

Read More

Mohan Babu: సుప్రీం కోర్టును ఆశ్రయించిన సినీ నటుడు మోహన్ బాబు

టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మోహన్ బాబు (Mohan Babu) తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముం

Read More