Telangana
చార్జింగ్ టైంలో ఈవీల్లో మంటలు9 బైకులు దగ్ధం
ఉప్పల్, వెలుగు: ఓ ఇంటి ఆవరణలో చార్జింగ్ పెట్టిన తొమ్మిది బైకులు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామాంతపూర్వివేక్ నగర్ లో బుధవారం త
Read Moreసన్నొడ్ల రేట్లు పైపైకి: సర్కారు బోనస్తో ధరపెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు
ఆర్ఎన్ఆర్ క్వింటాల్కు 3,100.. జై శ్రీరాం కు 3 వేలు రూ.2,800 నుంచి 3 వేల రేటుతో కొనుగోళ్లు బియ్యం ఎగుమతులపై కేంద్రంనిషేధం ఎత్తివేతతో భారీ డిమాం
Read Moreసిరిసిల్ల నేతన్నలకు స్కూల్ యూనిఫాం ఆర్డర్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు యూనిఫాం ఇవ్వడంతో పాటు, సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించ
Read Moreరాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి డేంజర్ బెల్స్
డ్రగ్ ఇంజక్షన్స్ వినియోగంలో హైదరాబాద్ ఐదో స్థానం: సందీప్ శాండిల్యా పబ్బుల్లో డ్రగ్ పిల్స్, కూల్&z
Read Moreసరోగసీ ఒప్పందం.. ప్రాణం తీసింది
ఒడిశా మహిళతో రూ. 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్న హైదరాబాద్ వాసి తమ ఇంట్లోనే నిర్బంధించి వేధింపులు సరోగసీ ఇష్టం లేక పారిపోయేందుకు బాధితురాలి ప్రయత
Read Moreఎములాడ రాజన్నకు రూ.కోటిన్నర ఆదాయం
వేములవాడ, వెలుగు : కార్తీకమాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి రికార్డ్స్థాయిలో ఆదాయం సమకూరింది. బుధవారం భద్రత నడుమ ఆలయంలో హుండీలను &n
Read Moreకేటీఆర్ విచారణపై రాజ్భవన్ సైలెన్స్
ఫార్ములా ఈ రేస్ కేసులో నెల గడుస్తున్నా ఫైల్ పెండింగ్ ఏసీబీ ప్రాసిక్యూషన్కు గవర్నర్అనుమతి కోరిన ప్రభుత్వం సీఎం కామెంట్స్తో మరోసారి చ
Read Moreకేటీఆర్.. అహంకారం తగ్గించుకో : ఆది శ్రీనివాస్
కలెక్టర్ను కాంగ్రెస్ కార్యకర్త అనడానికి నీకు సిగ్గు
Read Moreగ్రూపులు కట్టొద్దు... రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఫైర్ ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం,గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక 30 నిమిషాల మీటింగ్లో20
Read Moreదిలావర్పూర్లో హైటెన్షన్
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రెండో రోజు రైతుల నిరసన పోలీసులపైకిరాళ్లు విసిరే ప్రయత్నం రోడ్డుపైనే వంటా వార్పు..సామూహికభోజనాలతో ఆందోళన ఫ్యాక్టరీ పన
Read Moreసంక్షేమ భవన్పై బీఆర్ఎస్వీ దాడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసనగా మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ పై బీఆర్ఎస్వీ కార్యకర్తలు దాడి చేశారు. బుధవారం మధ
Read Moreవారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజనా.. అధికారులు నిద్రపోతున్నరా?: హైకోర్టు సీరియస్
మాగనూర్ హైస్కూల్లో ఫుడ్పాయిజన్పై రిపోర్ట్ ఇవ్వండి విద్యార్థుల ప్రాణాలు పోయేదాకా స్పందించరా? అని ఫైర్ -తమకు అధికారమిస్తే డీఈవోను సస్
Read Moreమాతో టచ్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : డిప్యూటీ సీఎం
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ పార్టీతో టచ్ లో ఉన్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారన
Read More












