Telangana
హోంగార్డులకు రోజుకు వెయ్యి వేతనం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: హోంగార్డులకు రోజుకు రూ. 1000 ల వేతనం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోన ఎస్డీఆర్ ఎఫ్ కొత్త వాహనాలను ప్రారంభిం చారు. &nb
Read Moreసీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై దాడి
కాల్పులతో విరుచుకుపడ్డ మావోయిస్టులు ముగ్గురు జవాన్లకు గాయాలు భద్రాచలం: ఛత్తీస్ గఢ్–తెలంగాణ బార్డర్లోని జీడిపల్లి సీఆర్పీఎఫ్
Read Moreయాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కేసీఆర్ ఆనవాళ్లు!: మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చెరగని సంతకం హైదరాబాద్: తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అని మాజీ మంత్రి
Read Moreకేటీఆర్.. తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగమేంటో చెప్పు: టీపీసీసీ చీఫ్
రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన పండగలో ప్రజలంతా భాగస్వాములు కావాలి: టీపీసీసీ చీఫ్ హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రంగాల్
Read Moreసంస్థాగత ఎన్నికలకు బీజేపీ ఇన్చార్జిల నియామకం
13 మంది నియామకం బీజేపీ స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ యెండల లక్ష్మీనారాయణ హైదరాబాద్: రాష్ట్రంలో లోకల్బాడీ ఎలక్షన్స్పై బీజేపీ ఫోకస్
Read Moreత్వరలోనే ‘ఉస్మానియా’కు శంకుస్థాపన: మంత్రి దామోదర రాజనర్సింహ
విద్య, వైద్యానికి ప్రాధాన్యం ది వీక్ బెస్ట్ హాస్పిటల్స్ అవార్డుల ప్రదానంలో మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్: ఉస్మానియా దవాఖానకు తర్వ
Read Moreపదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి: భట్టి విక్రమార్క
సెక్రటేరియట్ లో మీడియా సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగు
Read Moreనల్గొండలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
నల్లగొండ: అతి త్వరలోనే నల్గొండలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా
Read Moreనర్సంపేటలో నకిలీ దందా గుట్టురట్టు.. రూ.కోటి విలువైన పురుగుల మందు సీజ్
నర్సంపేట, వెలుగు: వరంగల్జిల్లా నర్సంపేటలో రూ. కోటి విలువైన నకిలీ పరుగు మందులను విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. నర్సంపేట ప్రా
Read Moreగణపురంలో విషాదం: కూతురు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె
ఖిల్లాగణపురం, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతూ కూతురు చనిపోవడంతో ఓ తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురి మరణవార్త విన్న వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వనపర
Read MoreABSS స్కీమ్కింద ఎంపిక.. మారనున్న కామారెడ్డి రైల్వేస్టేషన్ రూపురేఖలు
సికింద్రాబాద్, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద కామారెడ్డి రైల్వేస్టేషన్ ఎంపిక కాగా, పునర్నిర్మాణ పనులతో కొత్తరూపు సంతరించుకోనుంది.
Read Moreక్రైమ్ సీన్లో కారం.. వీడని వృద్ధ దంపతుల మర్డర్ మిస్టరీ..!
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతుల మర్డర్మిస్టరీ ఇంకా వీడలేదు. ఇద్దరినీ దారుణంగా చంపేందుకు కారణాలు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ప
Read Moreనాగార్జునసాగర్, బుద్ధవనం కోసం రూ. 100 కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ, వెలుగు: నాగార్జునసాగర్, బుద్ధవనం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. అలాగే, తెలంగాణ
Read More












