Telangana
అఘాయిత్యాలపై హైకోర్టులో పిటిషన్: కేఏ పాల్
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని ప్రజా శాంతి పార్టీ చీఫ్కేఏ పాల్అన్నారు. లైంగిక దాడులు జరగకుండా
Read Moreఏనుమాముల మార్కెట్లో కాటన్రేట్స్డౌన్..నిలిచిన కాంటాలు
మూడున్నర గంటలు రైతుల ఆందోళన వరంగల్ సిటీ: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కాంటాలు నిలిచిపోయాయి. పత్తి ధరలు రోజురోజుకు తగ్గిస్తున్నారన
Read Moreపోలీస్ శాఖ కీలక నిర్ణయం: బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట
హైదరాబాద్: రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. బెటాలియన్ కానిస్టేబుళ్లను కూలీల కం
Read Moreచీర కొంగులో చిట్టీలు: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో పట్టుబడిన మహిళా అభ్యర్థిని
హైదరాబాద్: అనేక ఆందోళనలు, నిరసనల అనంతరం.. న్యాయస్థానాల ఆదేశాలతో తెలంగాణలో తొలిసారిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. 2024, అక్టోబర్ 22 నుండి
Read Moreఅర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: మంత్రి సీతక్క
మహబూబాబాద్: అర్హులందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం (అక్టోబర్ 25) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంల
Read Moreదక్షిణాదిపై మోదీ వివక్ష..మా పన్నులను నార్త్కు దోచి పెడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
ఎన్డీయే సర్కార్ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తుందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణా రాష్ట్రాల పన్నులను నార్త్ కు దోచిపెడుతున్నారన
Read Moreలైంగిక వేధింపుల కేసు: జైలు నుంచి జానీ విడుదల
హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ జైలు నుండి విడుదల అయ్యారు. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా చంచల్
Read Moreఒరిజినల్ బాంబులకే భయపడలే.. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
హైదరాబాద్: దీపావళి పండుగకు ముందే తెలంగాణ పాలిటిక్స్లో రెండు మూడు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ
Read Moreజీవో 317 బాధితులకు ప్రజా ప్రభుత్వమే న్యాయం చేయాలి
గత ప్రభుత్వం తీసుకువచ్చిన యమపాశం వంటి జీవో 317. ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సబ్ కమిటీ తుది నివేదికను ముఖ్
Read Moreదక్షిణ మధ్య రైల్వే అభివృద్ధికి...రూ.83 వేల కోట్లు కేటాయించినం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో 40 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 90% ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడి తెలంగాణ, కర్నా
Read Moreఅమరావతికి రైల్వే లైన్ .. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్
ఎర్రుపాలెం నుంచి నంబూరుకు 57 కి.మీ. ప్రత్యేక మార్గం కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి చెన్నై- హైదరాబాద్-కోల్కతా సిటీలతో అనుసంధానం
Read Moreజైలుకెళ్లడం ఖాయం.. గాదరి కిశోర్కు ఎమ్మెల్యే సామేల్ వార్నింగ్
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల స
Read Moreతెలంగాణలో ఐదు క్యాన్సర్ ట్రీట్ మెంట్ సెంటర్లు : దామోదర రాజనర్సింహా
హైదరాబాద్ లోని ఏంఎంజే ఆసుపత్రిని హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు, రాష్ట్రంలో స్వాగతం ఐదు క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్
Read More












