Telangana
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్
పాల్వంచ: భద్రాద్రి జిల్లా పాల్వంచ సబ్ స్టేషన్ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇంటికి దొంగ కరెంట్ వాడుతున్నారని బాధితుడిని బ
Read Moreఆదిలాబాద్లో పెద్దపులి..భయాందోళనలో ప్రజలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం వజ్జర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆ గ్రామం వైపు వెళ్తున్న గ్రామస్తులు పెద్దపులిని చూడడంతో
Read Moreచోరీ మొబైల్స్ రికవరీ రికార్డు.. ఒక నెలలో రూ.2కోట్ల విలువైన సెల్ఫోన్స్ స్వాధీనం
హైదరాబాద్ సిటీలో చోరీకి గురైన మొబైల్స్ రికవరీ చేయడంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రికార్డు సృష్టించారు. కేవలం ఒక నెలల్లో కోట్ల విలువైన స్మార్ట్ ఫో
Read Moreరామన్నపేటలో ఉద్రిక్తత..
పోలీసుల బందోబస్తు మధ్య.. ప్రజాభిప్రాయ సేకరణ అంబుజా గో బ్యాక్ అంటూ నినాదాలు అఖిలపక్ష నాయకులను అడ్డుకున్న పోలీసులు యాదాద్
Read Moreమోదీ బాటలో నడుస్త..: మాజీ మంత్రి కేటీఆర్
బండి సంజయ్ నోటీసులిస్తే ఎదుర్కొంట: మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్: తనకు నోటీసులు పంపిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత
Read Moreగ్రూప్1 మెయిన్స్ కు 69.4 శాతం హాజరు : ప్రశాంతంగా ముగిసిన జనరల్ ఎస్సే ఎగ్జామ్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్స్ రెండో రోజూ ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం మూడు జిల్లాల పరిధిలో46 పరీక్షా కేంద్రాల్లో జనరల్ ఎస్సే పరీక్ష జ
Read Moreఅసెంబ్లీ బిల్డింగ్లోకి 3 నెలల్లో కౌన్సిల్ షిఫ్ట్ : రూ.49 కోట్లతో పునరుద్ధరిస్తున్న ఆగాఖాన్ ట్రస్ట్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహాల్ లో కొనసాగుతున్న కౌన్సిల్.. అసెంబ్లీ బిల్డింగులోకి షిఫ్ట్ కానుంది. మూడు నెలల్లో అసెంబ్లీ బిల్డింగ్ పునరుద్ధరణ పనులు
Read Moreచదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉపాధి అవకాశాలు
ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఆఫీసర్ల అవగాహన నాగర్ కర్నూల్, వెలుగు: తెలంగాణ యువత
Read Moreఫోర్త్ సిటీలో ఫ్యాషన్ వర్సిటీ : సియోల్ యంగ్ వన్ కార్పొరేషన్ చైర్మన్తో మంత్రుల చర్చలు
సియోల్ నుంచి 'వెలుగు' ప్రతినిధి : రాష్ట్రంలో ఫ్యాషన్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటుకు సౌత్ కొరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యంగ్ వన్
Read Moreమాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లలో పోలీసుల మెరుపు దాడులు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం (అక్టోబర్ 22) రాత్ర
Read Moreమరో విమానానికి బాంబ్ బెదిరింపు కలకలం.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్: దేశంలో విమానాలకు బాంబ్ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో దాదాపు 80 విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్, మేసేజ్లు రాగా..
Read Moreతెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఈటల ధ్యేయం: ఆది శ్రీనివాస్ ఫైర్
తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా ఎంపీ ఈటల రాజేందర్ చర్యలు ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. మొన్నటిదా
Read Moreహైదరాబాద్లో సేఫెస్ట్, కన్వీనెంట్ ప్రయాణానికి ఏదీ బెటర్..Chat GPT ఏం చెబుతుందంటే..
హైదరాబాద్ మహానగరం ఎప్పుడూ బిజీబిజీగా రద్దీగా ఉండే సిటీల్లో ఒకటి.. ఇక్కడ రోజుకు లక్షల్లో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవ
Read More












