Telangana
రైతాంగానికి కరెంటు అంతరాయం కలగొద్దు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రైతాంగానికి అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంట్ సప్లై చేయాలని అధికారులను సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు.
Read Moreప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోదీ
హైదరాబాద్, వెలుగు: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ ఖూనీ చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కేంద్రంల
Read Moreసాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణకు 14 రోజుల రిమాండ్
చంచల్గూడ జైలుకు తరలింపు 700 మంది దగ్గర రూ.360 కోట్లు వసూలు చేసి మోసం హైదరాబాద్, వెలుగు
Read Moreబైకును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి..
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. జిల్లాలోని జడ్చర్ల జాతీయ రహదారి 167 పై లారీ బైకును ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
Read Moreహైదరాబాద్ లో చైన్ స్నాచింగ్: వృద్ధురాలి మేడలో చైన్ లాక్కెళ్లిన చైన్ స్నాచర్..
హైదరాబాద్ లోని చైతన్యపురిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది.. ఓ వృద్ధురాలి మేడలో 3తులాల నాంతాడు లాక్కెళ్లాడు చైన్ స్నాచర్. సోమవారం ( సెప్టెంబర్ 30, 2024
Read Moreడీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులకు విద్యాశాఖ బిగ్ అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 30) విడుదల చేసిన విషయం తెలిసిందే. సచివాలయంలో రిజల్ట్స్ రిలీజ్ చేసిన రేవంత
Read Moreఇకనైనా పద్దతి మార్చుకోండి.. BRS నేతలకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్
కరీంనగర్: సహచర మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్పై మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. కరీంనగర్లో ఇవాళ (సెప్టెంబర్ 30) ఆమ
Read Moreవిమర్శలకు హద్దులుండాలి.. పొన్నం ప్రభాకర్
మంత్రి కొండా సురేఖపై ట్రోల్స్ విషయంలో బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలు గ
Read Moreహైదరాబాద్ లో మహిళ దారుణ హత్య..
హైదరాబాద్ దారుణం జరిగింది. మియాపూర్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. మియాపూర్ లోని దీప్తిశ్రీ నగర్ లో సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) ఉదయం చోటు చేసుకుంది
Read More138 కేజీల గంజాయిని సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. పక్కా సమాచారం మేరకు పాత మార్కెట్ లో తనిఖీలు నిర్వహించిన ఎ
Read Moreఅదే జరిగితే భారత్లో ప్రజాస్వామ్యం ఉండదు: CPI నారాయణ
హైదరాబాద్: హైడ్రా చాలా హడావుడి చేస్తోందని.. మూసీ నిర్వాసితులను కొత్త ఇండ్లలోకి షిఫ్ట్చేసిన తర్వాత కూల్చివేతలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. న
Read Moreపది నెలల్లో 65 వేల కొలువుల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దసరాలోపు కొత్త టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ 11 వేల 62 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా నిర
Read Moreడబ్బులు కట్టాల్సిందే: పార్కింగ్ ఫీజుపై హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన
హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. మెట్రో స్టేషన్లలో ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న వాహనాల పార్కింగ్కు ఇకపై ఫీజు
Read More












