Telangana
సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగినయ్ : జూనియర్ కాలేజీల్లో83 వేల ప్రవేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే ఇటు జూనియర్ కాలేజీలు, అటు డిగ్రీ కాలేజీల్లో అడ్మ
Read Moreరైతు కమిషన్ సభ్యులను నియమించిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏర్పాటు చేసిన నూతన రైతు కమిషన్కు సభ్యులను నియమించింది. మొత్తం ఏడుగురిని రైతు కమిషన్
Read Moreప్లాట్ల పేరుతో ఘరానా మోసం.. ఎల్బీ నగర్లో బాధితుల ఆందోళన
హైదరాబాద్: ఎల్బీనగర్లోని స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకొని తమను స్
Read Moreగ్రూప్ –1 పరీక్ష ముందుకు పోదు.. మళ్లీ అక్కడికే: MLC తీన్మార్ మల్లన్న
హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలు ముందుకు వెళ్లే పరీక్షలేమి కావవని, ఇటు ఇటు ఊగి చివరకు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికే వచ్చి చేరుకునేలా కనిపిస్తోం
Read Moreనీతిమంతులైతే ఆస్తుల లెక్క చెప్పాలె.. కేసీఆర్ ఫ్యామిలీపై కడియం శ్రీహరి ఫైర్
జనగామ/హైదరాబాద్: కేసీఆర్ ఫ్యామిలీ నీతిమంతమైనదే అయితే ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఉపయ
Read Moreపోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
హైదరాబాద్: మందిరాలు, మసీదుల వద్ద కొందరు మతవైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గోషామహల్ స్టేడియంలో నిర్వహించి
Read Moreటీటీడీలో సిఫారసు లేఖల రద్దు సరికాదు: బల్మూరి వెంకట్
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే, ఎమ
Read Moreవరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్
జాబితాలో భాగ్యనగరానికి ఐదో స్థానం 2033 నాటికి రీచ్ అయ్యే చాన్స్ వివరాలు తెలిపిన గ్రోత్ హబ్స్ ఇండెక్స్ లిస్ట్ లో నాలుగు భార
Read Moreగడ్చిరౌలిలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో సోమవారం (అక్టోబర్ 21) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో
Read Moreయాదాద్రిలో రీల్స్.. BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పటాన్ చెరు పీఎస్లో కేసు నమోదు అయ్యింది. యాదాద్రి ఆలయంలో రీల్స్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ
Read Moreఅయ్యో పాపం: కోతులు దాడి చేయడంతో కిందపడి మహిళ మృతి
నిర్మల్: కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కింద పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.
Read Moreపవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం వ
Read Moreరాజకీయ లబ్ధి కోసమే గ్రూప్-1 అభ్యర్థులను రెచ్చగొట్టారు: మంత్రి జూపల్లి
నిజామాబాద్: రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన గ్రూప్ 1 వివాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు రియాక్ట్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్, బీజేపీ పార్
Read More












