Telangana
మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టాలి: కేటీఆర్
సుంకిశాల ఘటనపై విచారణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా చర్యలేవీ? మేఘా క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లే సుంకిశాల వాల్ కూలింది ఆ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ల
Read Moreమేఘాకు పాలు పోసి పెంచిన పాపం మీదే: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కేటీఆర్పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ ఆ కంపెనీని బీఆర్ఎస్ హయాంలో ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదు? అందుకు ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్&
Read Moreజనాభా లెక్కల్లో కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి
హైదరాబాద్, వెలుగు: 2025లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిక
Read Moreపథకాలు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
రంగారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని.. ప్రస్తుతం అందుతున్న పథకాలు అన్ని కొన
Read MoreGHMC ఆఫీస్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం (నవంబర్ 6) మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. సమయానికి విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఆమె
Read Moreవడ్ల కొనుగోలు, తరలింపు స్పీడప్ చేయాలి
ములుగు/ మహబూబాబాద్/ జనగామ అర్బన్/ ఎల్కతుర్తి/ వర్ధన్నపేట, వెలుగు: వడ్ల కొనుగోళ్లు, తరలింపును స్పీడప్చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, రిహ
Read Moreమెస్చార్జీల పెంపుపై హర్షం
ములుగు/ ఎల్కతుర్తి, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచడంపై గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు సంతోషం వ్యక్
Read Moreఓటు హక్కుపై ప్రజలను చైతన్య పరుస్తాం
నల్గొండ అర్బన్, వెలుగు : ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్య పరిచి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తామని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమి
Read Moreనూతన పాలసీకి మిల్లర్లు సహకరించాలి
రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహన్ నల్గొండ అర్బన్, వెలుగు : సీఎంఆర్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ప
Read Moreటీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడుతా : అలుగుబెల్లి నర్సిరెడ్డి
నకిరేకల్, శాలిగౌరారం, వెలుగు : ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తున్న తనకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల
Read Moreరాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది కేసీఆరే
టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్ నల్గొండ అర్బన్, వెలుగు : కమీషన్లే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ విధ్వంసం చేశారని టీజేఎస్ ర
Read Moreఓటు హక్కుపై ప్రజలను చైతన్య పరుస్తాం
నల్గొండ అర్బన్, వెలుగు : ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్య పరిచి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తామని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమి
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ పి.శ్రీవాణి అధికారులకు
Read More












