Telangana

మొండికేస్తున్న మిల్లర్లు .. మొదలుకాని కొనుగోళ్లు! వడ్ల కొనుగోలులో వీడని పరేషాన్

  ఓ వైపు వర్షాలతో రైతుల్లో బుగులు రాష్ట్రవ్యాప్తంగా 7,572 కొనుగోలు సెంటర్లకు ఇప్పటికి మొదలైనవి 4,598 కేంద్రాలే మిల్లర్లతో పూర్తికాని చర

Read More

గుడ్ న్యూస్ : కాంట్రాక్ట్​ ఉద్యోగులకూ ఇక రెగ్యులర్​గా జీతాలు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో వేతనాల కోసం నూతన విధానం 92 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి లబ్ధి  ప్రతి నెలా రూ.117 కోట్ల బడ్జెట్ అవసర

Read More

వడ్లు కొనకపోతే రోడ్ల మీదికి వస్తం: హరీశ్​

కోతలు మొదలై నెలరోజులైనా ఎందుకు కొంటలే రైస్​ మిల్లర్లతో చర్చించిసమస్యను పరిష్కరించాలి రైతులకు కేసీఆర్​ ఇచ్చినటార్పాలిన్లే తప్ప కొత్తవి ఏవీ? మా

Read More

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్

వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బీసీ కమిష

Read More

మే నాటికి యాదాద్రి థర్మల్ స్టేషన్ రెడీ : భట్టి విక్రమార్క

4వేల మెగావాట్ల విద్యుత్​ను గ్రిడ్​కు అనుసంధానం చేస్తం: భట్టి భవిష్యత్తులో కరెంట్ ఇబ్బందులుండవ్ త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తామన్న డిప

Read More

ఎంతకు తెగించార్రా.. గాంధీ తాత నోట్లో టపాసులు పెట్టి కాల్చడం ఏంట్రా..

నేటి తరం యువతకు ఏది మంచి.. ఏది చెడు అన్నది బొత్తిగా తెలియడం లేదు. ఒకవేళ పెద్దొళ్లు నాలుగు మంచి మాటలు చెపుదామన్నా ఎవడూ ఆలకించడు. నీకే తెలుసులే.. నువ్వె

Read More

తిరుమలలో కొనసాగుతున్న భ‌క్తుల రద్దీ

తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుసగా సెలవులు ఉండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. నడక మార్గాల్లో భక్తుల రద్దీ పెరిగింది. శిలాతోరణ వరక

Read More

సంక్షేమ పథకాల అమలు కోసమే సమగ్ర కుటుంబ సర్వే : మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

నారాయణపేట, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసమే కుటుంబ సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. సర్వే నిర్వహణప

Read More

అఘోరికి స్టేట్​హోంలో కౌన్సెలింగ్ ఇవ్వాలి:డీజీపీకి న్యాయవాది ఫిర్యాదు

డీజీపీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రాజేశ్ బషీర్ బాగ్, వెలుగు: అఘోరి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని న్యాయవాది రాజేశ్​కుమార్ ఆరోపించ

Read More

అడిగిన దానికంటే రేవంత్ ఎక్కువ ఇచ్చారు:బీసీ నేత ఆర్కృష్ణయ్య

బషీర్ బాగ్/ముషీరాబాద్, వెలుగు: స్టూడెంట్లకు మెస్ చార్జీలు పెంచడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం రేవంత్​రెడ

Read More

సమగ్ర సర్వే దేశానికే రోల్​మోడల్: ఎంపీ వంశీకృష్ణ

  కులగణనతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం: ఎంపీ వంశీకృష్ణ అధికారులకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కరికి కూడా రేషన్ కార్

Read More

ఇండ్లపై తెగిపడిన హైటెన్షన్ వైర్..భయంతో వణికిపోయిన స్థానికులు

శ్రీనగర్​కాలనీ వడ్డెర బస్తీలో ఘటన  భయంతో వణికిపోయిన స్థానికులు స్థానిక విద్యుత్​ సబ్ స్టేషన్​ముందు ఆందోళన పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్

Read More

హమ్మయ్యా..ఈ దీపావళికి హైదరాబాద్లో తగ్గిన ఎయిర్​ పొల్యూషన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: గతేడాదితో పోలిస్తే సిటీలో ఈ దీపావళికి వాయుకాలుష్యం కొంత తగ్గింది. అయినప్పటికీ గాలిలో నాణ్యత (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి దిగజారి

Read More