Telangana
హైడ్రా మార్కింగ్స్పై అత్యవసర విచారణకు హైకోర్టు నో
హైదరాబాద్, వెలుగు: హైడ్రా మార్కింగ్స్పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్
Read Moreఅక్టోబర్ 15న దామగుండంలో నేవీ రాడార్ సెంటర్కు శంకుస్థాపన
హాజరుకానున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించిన పరిగి ఎమ్మెల్యే, అధికారులు హైదరాబాద్/వికారాబాద్/ పరిగి, వెలుగు:
Read Moreబీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి
తన మనవరాలి పెళ్లికి రావాలని కిషన్ రెడ్డికి ఇన్విటేషన్ హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్
Read Moreరైల్వే స్టేషన్లలో నవరాత్రి స్పెషల్ థాలీ
తెలంగాణ, ఏపీలోని 150 స్టేషన్లలో అందుబాటులో హైదరాబాద్, వెలుగు: దసరా, దీపావళిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకులకు రుచికరమైన భోజనం అందించేందుకు &l
Read Moreఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చేవరకు గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలి: మందకృష్ణ మాదిగ డిమాండ్
పద్మారావునగర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చేవరకు గ్రూప్ పరీక్షలన్నీ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మం
Read Moreబొగ్గు అమ్మకంతో సింగరేణికి లాభాలు ఒక్క శాతమే
విద్యుత్ అమ్మకం, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ వల్లే సింగరేణికి లాభాలు: సీఎండీ ఎన్.బలరాం ఉత్పత్తి, ఉత్పాదకత పెంచకపోతే మనుగడకు ప్రమాదం అధికారులు,
Read Moreకాంట్రాక్ట్ లెక్చరర్లకు యూజీసీ పేస్కేల్ ఇవ్వాలి
యూజీసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్కు యూనియన్ ప్రతినిధుల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్య
Read Moreలిక్కర్ సేల్స్కు దసరా కిక్కు.. 9 రోజుల్లో రూ.713.25 కోట్ల అమ్మకాలు
రానున్న 3 రోజుల్లో మరో రూ.400 కోట్లు అంచనా 9 నెలల్లో ఆబ్కారీ ఖజానాకు రూ.2838.92 కోట్లు అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ హైదరాబాద్&z
Read Moreఎంతకు తెగించాడు..ఆర్ఎంపీ నిర్వాకం..ఇంట్లోనే లింగ నిర్ధారణ టెస్టులు
కామారెడ్డి టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఆర్ఎంపీ మొబైల్ కిట్ తో అవసరమైన వారికి పరీక్షలు చేస్తున్నట్టు గుర్తింపు కొందరు ఆర్ ఎంపీలు, దళారులతో కల
Read Moreరాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని, టీడీపీ, బీజేపీ పొత్తు వల్లే తాను ఆ నాడు ఎంపీగా ఎన్నికయ్యానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూ
Read Moreఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: ఆదాయ సమీకరణపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొ
Read Moreకేటీఆర్ పిటిషన్పై విచారణ వాయిదా.. 23 సాక్ష్యాలు కోర్టుకు అందజేత
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్పై తదుపరి విచ
Read Moreఎమ్మార్వో జయశ్రీ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హుజూర్ నగర్ కోర్టు
సూర్యాపేట:హుజూర్ నగర్లో ప్రభుత్వ భూములకు పట్టా పాస్ బుక్లు జారీ చేసి, రైతుబంధు స్వాహా చేసిన కేసులో ఎమ్మార్వో జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ లను హుజూర్
Read More












