Telangana
రెయిన్ ఎఫెక్ట్.. మరో 28 రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే
హైదరాబాద్: భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. వరుణుడి ప్రక
Read More‘గుండె కరిగిపోయే దృశ్యాలు స్వయంగా చూశా’.. CM రేవంత్ ఎమోషనల్ ట్వీట్
హైదరాబాద్: నాలుగు రోజులు నాన్ స్టాప్గా కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రాష్ట్రంలోని పలు
Read Moreగణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి కలెక్టర్ నారాయణరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం క
Read Moreట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి
రాచకొండ సీపీ సుధీర్ బాబు చౌటుప్పల్ వెలుగు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసు
Read Moreయువ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండవ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సోమవారం హైదరాబాద్ నుండి ఖమ్మం వ
Read Moreకుప్పకూలిన కందిబండ వంతెన
మేళ్లచెరువు, వెలుగు : పురాతన వంతెన కుప్పకూలిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ సమీపంలో జరిగింది. మేళ్లచెరువు, కోదాడ మధ్య ప్రధాన రహదారిపై
Read Moreనల్గొండ జిల్లాలో 648 ఎకరాల్లో పంట నష్టం.
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో 648 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 455 మంది రైతులకు నష్టం జరిగింది. 30 శ
Read Moreసీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ చండూరు(మర్రిగూడ, నాంపల్లి), వెలుగు : సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధి
Read Moreవరద ముంపు తప్పేదెట్లా?
పుష్కరకాలం తర్వాత ముంపునకు గురైన హుస్నాబాద్ కట్టు కాల్వ నీటి మల్లింపునకు ప్లాన్ సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: పుష్కరకాలం తర్వాత హుస్నాబాద్
Read Moreజలదిగ్బంధంలోనే దుర్గమ్మ ఆలయం
ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. భారీ వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆనకట్ట పై నుంచి గంగమ్మ ఎగిసిపడుతూ
Read Moreవిచారించే కోర్టు మారినా.. విషయం మారదు.. ఓటుకు–నోటు కేసులో బీఆర్ఎస్ పిటిషన్లపై సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, వెలుగు:విచారించే కోర్టు మారినా.. పరిధి మారదు, విషయం మారదని ‘ఓటుకు–నోటు’ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచా
Read Moreహైదరాబాద్లో ఫుట్బాల్ సందడి.. నేటి నుంచి ఇంటర్కాంటినెంటల్ కప్
హైదరాబాద్, వెలుగు: చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్మరో ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు వేదికైంది. ప్రతిష్టాత్మక ఫిఫ
Read Moreఅన్ని మండపాలకు ఫ్రీ కరెంట్.. నిమజ్జనం రోజు నిరంతరాయంగా మెట్రో, MMTS, ఆర్టీసీ సేవలు
ఖైరతాబాద్, వెలుగు: గణేశ్ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోందని భాగ్యనగర్ గణేశ్ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, కార్యదర్శి డ
Read More












