Telangana
తెలంగాణ తల్లిని అవమానిస్తరా..? కేటీఆర్ట్వీట్
హైదరాబాద్: సెక్రటేరియట్ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్సర్కార్ తెలంగాణ తల్లిని అవమానిస్తోందని
Read Moreటీపీసీసీ పదవుల్లో గొల్ల కురుమలకు ప్రాధాన్యత ఇవ్వండి: మేకల రాములు యాదవ్
హైదరాబాద్: రాష్ట్రంలో 18% జనాభా కలిగిన గొల్లకురుమలకు మంత్రి పదవితో పాటు, మూడు ఎమ్మెల్సీలు, ఆరు కార్పోరేషన్చైర్మన్ పదవులు ఇవ్వాలని యాదవ హక్కుల
Read Moreఅట్టహాసంగా రాజీవ్ విగ్రహావిష్కరణ.. సందడిగా సచివాలయం ప్రాంగణం
హైదరాబాద్: అంబేద్కర్ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించార
Read Moreతెలంగాణలో తొలి కంటెయినర్ స్కూల్..ఎక్కడో తెలుసా.?
తెలంగాణలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్ను కంటెయినర్లో ఏర్పాటు
Read Moreదమ్ముంటే టచ్ చేసి చూడండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం సవాల్
హైదరాబాద్: సెక్రటేరియట్ లో ఇవాళ ప్రారంభించబోయే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామంటే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దమ్ముంటే ఒక్కసా
Read Moreసెక్రటేరియట్ ముందు.. రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంల
Read Moreటీజీడీసీఏ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఈ నెల 29న పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం (టీజీడీసీఏ) ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల (సెప్టెంబర్) 29న టీజీడీసీఏ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ
Read Moreడోంట్ వర్రీ: గణేష్ నిమజ్జనంలో 30 హెల్త్ క్యాంప్స్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన సందడి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశ
Read Moreవాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్లో రేపు ఈ రూట్లు బంద్..!
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కోలాహాలం మొదలైంది. నవరాత్రులు పూర్తి కావడంతో గణనాథుడి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ద
Read Moreయుద్ధం ఇంకా మిగిలే ఉంది!
‘ఇంకా యుద్ధం ముగియలేదు. ప్రస్తుతం విరామం మాత్రమే వచ్చింది' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భ
Read Moreఏటా సర్కార్ బడుల్లోతగ్గుతున్న విద్యార్థులు : 1,803 బడుల్లో స్టూడెంట్లు నిల్
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో ప్రతిఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. దీనికి తోడు ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్న బడులు కూడా తగ్గిపోతున్నాయి.
Read Moreపత్తి రైతులు పరేషాన్ భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు
హైదరాబాద్, వెలుగు: పత్తి రైతులు పరేషాన్లో ఉన్నారు. ఈ సీజన్లో కురిసిన భారీ వర్షాలు వారిని మరింత దెబ్బతీశాయి. వరదలకు పంటలు మునిగ
Read Moreతెలంగాణ సాయుధ పోరాటాన్ని... బీజేపీ వక్రీకరిస్తుంది : సీపీఐ
తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ..వారం రోజులుగా ( సెప్టెంబర్ 14 నాటికి) సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరు
Read More












