Telangana
నేను మంత్రి పదవి ఆశిస్తున్నా... బీర్ల ఐలయ్య
గొల్ల కుర్మల ప్రతినిధిగా చాన్స్ ఇవ్వాలి హైదరాబాద్: తాను మంత్రి పదవిని ఆశిస్తున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్
Read Moreహైదరాబాద్ లో విజృంభిస్తున్న విషజ్వరాలు...
వర్షాకాలం వచ్చేసింది. వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులను తన వెంట తెచ్చింది వర్షాకాలం.తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యలతో పాటు వైర
Read Moreఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా...
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ తరపున హైకోర్టులో ప
Read Moreఅరే వెధవా : 8 ఏళ్ల పాపపై.. 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది.. 8ఏళ్ళ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పె
Read Moreహైదరాబాద్ సిటీకి వార్నింగ్.. భారీ వర్షం పడే సూచనలు
రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఈరోజు జూలై 8 2024 నాడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాల
Read Moreసాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలి
చెన్నూర్, వెలుగు: చెన్నూర్ మండలం సోమన్ పల్లిలో తాము 20 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వాలని సోమన్ పల్లి గ్రామానికి చె
Read Moreప్రాణం తీసిన సెల్ఫీ సరదా
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బోనకల్కు చెందిన గుడిమళ్ళ సాయికృష్ణ (14) ఆదివారం ఏపీలోని ఎన్టీఆర్జిల్లా పొలంపల్లి డ్యాం
Read Moreఆరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్
తెలంగాణలోని అసంపూర్తిగా ఉన్న పలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కృష్ణా, గోదావరి బేసిన్లోని అర్ధాంతరంగా ఆగిపోయ
Read Moreబిగ్అలర్ట్: IMD హెచ్చరిక..తెలంగాణలో 5రోజుల పాటు ఉరుములు..మెరుపులు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రుతుపవనాలు తీవ్రతరం కావడంతో హైదరాబాద్లో ఇంకా ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కు
Read More50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు..
తమిళనాడులో నిత్యా పెళ్లికూతురు బాగోతం వేలెడుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50పెళ్లిళ్లు చేసుకుంది ఓ కిలాడీ లేడి. వివరాల్లోకి వెళితే, తమిళ
Read Moreజగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి...
ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరిగే జగన్నాధ రథయాత్ర ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.ఎన్టీఆర్ స్టేడియం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సాగే రథయా
Read Moreదోస్త్ మూడో ఫేజ్లో 73,662 మందికి సీట్లు
హైదరాబాద్, వెలుగు: దోస్త్ 3వ ఫేజ్ సీట్ల కేటాయింపులో 73,662 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అందులో 9,630 మంది సీట్బెటర్మెంట్కు ఆప్షన్ ఇచ్చుకోగా
Read Moreపెండింగ్ బిల్లులకు గవర్నర్ ఆమోదం
ఏడింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఏడు బిల్లులుకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శనివా
Read More












