Telangana

జయశంకర్​కు గవర్నర్ నివాళులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నివాళులు అర్పించారు. మంగళవారం రాజ్ భవన్ లో జయశంకర్ ఫొటోకు పూలదండ

Read More

లాభాల నుంచి నష్టాల్లోకి.. సెన్సెక్స్ 166 పాయింట్లు డౌన్​  

24వేల మార్క్ దిగువన నిఫ్టీ ముంబై:  స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ లాభాలను నిలుపుకోలేక నష్టపోయాయి. అస్థిరమైన ట్రేడింగ్‌‌&zwn

Read More

గద్దర్​ ఆశయాలను కొనసాగించాలి: వెన్నెల

ముషీరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలపై పాట లతో సమాజాన్ని చైతన్యపరిచిన గద్దర్ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పాట, మాట ఆగలేదని గద్దర్ కూతురు వెన్నెల అన్నారు.

Read More

ఐకూ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్

వివో సబ్​బ్రాండ్​ ఐకూ జెడ్​9ఎస్​ ప్రో 5జీ,  ఐకూ జెడ్​9ఎస్​ 5జీలను ఈ నెల 21న లాంచ్​ చేయనుంది.  ఐకూ జెడ్​9ఎస్​ ప్రో 5జీలో స్నాప్‌‌&z

Read More

ఆగస్టు 16 నుంచి హిమ్​టెక్స్​ ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 16 నుంచి 19 వరకు నగరంలోని హైటెక్స్​ ఎగ్జిబిషన్ సెంటర్​లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషీన్ టూల్ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్‌‌&

Read More

వీరభద్రుడు గెలిపించిండని.. నక్షత్ర దీక్ష తీసుకున్న మంత్రి పొన్నం

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవర పల్లి మండలంలోని కొత్తకొండ వీర భద్రస్వామివారి ఆలయంలో మంగళవారం రోడ్డు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన

Read More

5 శాతం వాటా అమ్మనున్న ఎల్​ఐసీ

న్యూఢిల్లీ: మినిమమ్​పబ్లిక్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డింగ్ (ఎంపీఎస్​) ర

Read More

ఆగస్టు 8 నుంచి నథింగ్ ఫోన్ 2ఏ అమ్మకాలు 

హైదరాబాద్​, వెలుగు: స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ నథింగ్​ లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్ 2ఏ అమ్మకాలు బుధవారం నుంచి మొదలవుతాయి. ఫ్లిప్ కార్ట్, క్రోమా, విజయా సేల్స్​

Read More

లైట్ వేయమన్నందుకు అన్నను చంపిన తమ్ముడు

బాన్సువాడ, వెలుగు: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ శివారులోని దాల్మల్ గుట్టలో లైట్  వేయమన్నాడనే చిన్న కారణంతో అన్నను హత్య చేశాడు. బాన్సువాడ సీఐ

Read More

కర్నాటక మహిళకు పురుడు

ఆమనగల్లు, వెలుగు: కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి మండలం పోలెపల్లి గ్రామానికి చెందిన కుమిబాయికి సోమవారం రాత్రి పోలీసుల సహకారంతో మాడుగుల మండల

Read More

గతనెల ఈవీల అమ్మకాలు 55.2 శాతం అప్​

    1.79 లక్షల యూనిట్ల సేల్​  ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు ఈ ఏడాది జులైలో 55.2 శాతం వృద్ధితో 1,79,038 యూనిట్లకు చే

Read More

వీధి కుక్కల దాడిలో 81 గొర్రెలు మృతి

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా మద్దూరులో మంగళవారం కుక్కల దాడిలో 81 గొర్రెలు చనిపోయాయి. మండల కేంద్రానికి చెందిన నంగి చంద్రయ్య, కొమురయ్యకు చెందిన గొర

Read More

పుస్తకాల్లో రాజ్యాంగ ప్రవేశిక తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.. ఎస్ఎఫ్ఐ నేతల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: మూడు, ఆరు తరగతుల పాఠ్యపుస్తకాలపై ఉన్న రాజ్యాంగ ప్రవేశికను తొలగించాలని ఎన్ సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్

Read More