Telangana
మేడ్చల్ జిల్లాలో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి
మేడ్చల్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లీ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు పట్టణంలోని ర
Read Moreఎమ్మెల్యే వివేక్పై అనుచిత పోస్టులు..బీఆర్ఎస్ లీడర్పై కేసు
మంచిర్యాల: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్ పై చెన్నూర్ పోలీస్ స్టేషన్లో కా
Read Moreహైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ
అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు టీమ్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా అమెజాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ఐటీ, ఇండస్ట్రీస్ మి
Read Moreహైదరాబాద్లో తులం బంగారం ధర ఎంతంటే.?
గోల్డ్ రేట్ పై సుంకం ధరలు తగ్గించడంతో మొన్నటి వరకు బంగారం ధరలు తగ్గిన సంగతి తెలిసిందే.. అయితే మళ్లీ బంగారం,వెండి ధరలు క్రమంగా రోజురోజుకు పెరుగుత
Read Moreఏజెన్సీ ఏరియాలకు అంగన్ వాడీ సెంటర్లను పెంచండి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలకు మరిన్ని అంగ&
Read Moreకుక్కల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి : పీసీసీ నేత నిరంజన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చిన్న పిల్లలపై కుక్కల దాడులు పెరిగిపోయాయని, వీటిని నియంత్రించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పీసీసీ స
Read Moreకాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత మందకృష్ణకు లేదు
మాల మాహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీమంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) ఫ్యామిలీన
Read Moreతెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తేవాలి: ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, వెలుగు: తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ ఆఫీసులో కాకుండా ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అప్ప
Read Moreకేటీఆర్ను జైల్లో వేస్తడు.. సీఎం రేవంత్పై నమ్మకముంది: బండి సంజయ్
కేటీఆర్ చేసిన అవినీతి, అరాచకాలు అందరికీ తెలుసు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చర్చలు ఫేక్ న్యూస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతల
Read Moreసరైన టైంలో తెలంగాణ టీడీపీని బలోపేతం చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రజల మనోభావాలకనుగుణంగా సరైన టైంలో తెలంగాణ టీడీపీని బలోపేతం చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రజలకు, కార్యకర్తలకు
Read Moreకాలిఫోర్నియా:ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ రామ్చరణ్తో సీఎం రేవంత్
కాలిఫోర్నియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రపంచ ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్, ప్రొ.రామ్ చరణ్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రపంచ వ్
Read Moreవక్ఫ్ బిల్లుపై 31 మందితో జేపీసీ.. కమిటీలో 21 మంది లోక్సభ సభ్యులు
10 మంది రాజ్యసభ సభ్యులు కూడా.. తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీకి చోటు న్యూఢిల్లీ, వెలుగు: వక్ఫ్ చట్ట
Read Moreమాకు సగం వాటా ఇవ్వాల్సిందే..గోదావరి - కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ
గోదావరి - కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్ 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు ఇవ్వాలని ఎన్డబ్ల్యూడీఏ ముందు వాదన నల్గొండ, పాలమూరు, రం
Read More












