Telangana
కేకే ప్రభుత్వ సలహాదారుగా.. కేబినెట్ ర్యాంక్ హోదా : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన ఇవాళ ( గురువారం, జూలై 4, 2024 ) ఎ
Read Moreరాహుల్ దిష్టిబొమ్మకు బీజేవైఎం శవయాత్ర... నాంపల్లిలో హైటెన్షన్
రాహుల్ దిష్టిబొమ్మకు బీజేవైఎం శవయాత్ర గాంధీభవన్ వైపు నిరసన కారుల పరుగులు అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ హైదరాబాద్: ప్రతిపక్ష నేత రాహ
Read Moreఏపీకి ఇచ్చిన 5గ్రామాలు తెలంగాణకే ఇవ్వాలి.. సీఎం రేవంత్ రెడ్డి
ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం ప్రధాని మోడీని
Read Moreమంత్రి వర్గ విస్తరణ AICC పెద్దల పరిశీలనలో ఉంది : సీంఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు నాయకుల
Read Moreజూలై నెలలో.. ఈ 2 రోజులు మందు షాపులు బంద్
ఒకప్పుడు నీళ్లు బంద్.. కరెంట్ బంద్.. బస్సులు బంద్.. రైళ్ల బంద్ వార్తలు వచ్చేవి.. ఇప్పుడు జనం అభిరుచుల్లో బాగా మార్పులు వచ్చేశాయి.. అందుకే మందు బంద్ రో
Read MoreWeather Alert: తెలంగాణలో ఈ వీకెండ్ అంతా వర్షాలే
ఈ వీకెండ్ బయటికెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే క్యాన్సిల్ చేసుకోండి.. లేదంటే ప్లాన్ ఫెయిల్ అయ్యిందన్న డిజప్పోయింట్మెంట్ తో పాటు డబ్బు కూడా వేస్ట్ అవ
Read Moreహుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు ఫ్లేవర్లు, పైపులు సీజ్
మియాపూర్ పీఎస్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. హఫీజ్ పేట్ లక్కీ హుక్కా సెంటర్లో పోలీసులు ఈరోజు తనిఖీ చేశారు. నిషేధిత హుక్కా ఫ్ల
Read Moreఅమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపుగా 40
Read Moreమేడిగడ్డ ప్రాజెక్టులో మరో సమస్య.. కుంగిన గిడ్డర్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో మరో సమస్య తలెత్తింది. ఏడో బ్లాక్లో పిల్లర్ల కింద ఉన్న గిడ్డర్లు కుంగింది. దీంతో L&T నిన్
Read Moreవరంగల్ నిట్ స్టూడెంట్.. ఏడాదికి రూ.88 లక్షల ప్యాకేజీ
వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ)లో చివరి సంవత్సర
Read Moreరూ.10 కోట్లతో పరార్.. వారణాసిలో అరెస్ట్
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో రూ.10 కోట్లతో పరారైన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. గత నెల జూన్ 8న కుంటుంబ సభ్యులతో కలిసి పరార్ అయ్యాడు కిరాణ షా
Read Moreప్రియుడి వేధింపులు తాళలేక ప్రియురాలు ఆత్మహత్య
రెండో పెండ్లి చేసుకున్న వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్&zwnj
Read Moreఅశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో CI తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది.
Read More












