v6 velugu
అంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్
రాయ్పూర్: చత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ, చత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని
Read Moreమామ మ్యాజిక్!.. మధ్యప్రదేశ్లో బీజేపీ ఘన విజయం
163 అసెంబ్లీ స్థానాల్లో వికసించిన కమలం 66 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి పెరిగిన 50 సీట్లు భోపాల్: మధ్యప్రదే
Read Moreపోచారం నయా రికార్డు
రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడిగా పోచారం శ్రీనివాస్రెడ్డి చరిత్రలో నిలిచారు. 2014లో స్పీకర్గా పని చేసిన మధుస
Read Moreదక్షిణంలో కాంగ్రెస్ ధూంధాం.. 3 ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లలో గెలుపు
ఖమ్మం, వెలుగు : తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం వచ్చిన సీట్లలో సగం స
Read Moreరాజస్థాన్ యోగి.. బాబా బాలక్ నాథ్
జైపూర్: రాజస్థాన్ ‘యోగి ఆదిత్యనాథ్’గా పేరు పొందిన బాబా బాలక్ నాథ్ (39) కూడా అనూహ్యంగా సీఎం రేసులో లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆల్వార్ నుంచి ఎం
Read Moreపాతబస్తీ మజ్లిస్దే.. ఏడు సీట్లను నిలుపుకున్న ఎంఐఎం
మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయగా, రెండు చోట్ల ఓటమి హైదరాబాద్, వెలుగు : పాతబస్తీలో మజ్లిస్ పార్టీ మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓల్
Read Moreచత్తీస్గఢ్ బీజేపీదే.. 2018తో పోలిస్తే కాషాయ పార్టీకి భారీగా పెరిగిన సీట్లు
రాయ్పూర్: చత్తీస్గఢ్ ఓటర్లు కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అసెంబ్లీ
Read Moreట్రావెల్ బస్సు దగ్ధం.. ఒకరు సజీవ దహనం
నల్గొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మర్రిగూడ దగ్గర ఏసీ డెమో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురు ప్రయాణికులకు
Read Moreతెలంగాణ ప్రజల మద్దతుకు ధన్యవాదాలు : మోదీ, అమిత్ షా
తెలంగాణలో బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్నేండ్లుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం
Read Moreకౌన్ బనేగా సీఎం?.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులపై చర్చ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఇప్పుడా రాష్ట్రాలకు సీఎంలు ఎవరనే దానిపై చర్చ జరుగు
Read Moreగాంధీభవన్లో కాంగ్రెస్ సంబురాలు.. సీఎం రేవంత్ అంటూ నినాదాలు
హైదరాబాద్, వెలుగు : పదేండ్ల తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో గాంధీ భవన్ కిక్కిరిసిపోయింది. ఓట్ల లెక్కింపు మొదలైన ప్పట
Read Moreకుత్బుల్లాపూర్లో అత్యధికం, చేవేళ్లలో అత్యల్ప మెజార్టీ
కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ అధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 85,576 మెజారిటీవచ్చింది. తర్వా
Read Moreపార్టీ మారినోళ్లు గెలవలే
హైదరాబాద్ / ఖమ్మం, వెలుగు : 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నుంచి గెలిచి.. బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఓటర్లు షాక
Read More












