v6 velugu

పల్లీకి రూ.10 వేల మద్దతు ధర చెల్లించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రైతులు మంగళవారం రోడ్డెక్కారు. నాగర్​కర్నూల్​ వ్యవసా

Read More

వెళ్లొస్తాం..నాగోబా.. నిన్నటితో ముగిసిన జాతర

ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర మంగళవారం ముగిసింది. ఈనెల 9న మహాపూజలతో మొదలై 5 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన కేస్లాపూర్‌ నాగోబా జాతరకు చివరి రోజ

Read More

చెన్నూరులో మందమర్రి టైగర్స్ టాపర్.. కాకా క్రికెట్ టోర్నీ

కోల్​బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి స్మారక చెన్నూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల్లో ‘మందమర్రి టైగర్స్’​ టీమ్ 10 పాయింట్లతో టేబుల్ టా

Read More

మందమర్రిలో స్కిల్​ డెవలప్​మెంట్ కోచింగ్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో త్వరలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో స్కిల్​ డెవలప్​మెంట్ కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ ఏరియా జీఎం

Read More

సుడా ప్లాట్లు సేల్​ అయితలేవ్! సిద్దిపేటలోని మెగా వెంచర్​పై నీలి నీడలు

    101 ప్లాట్లలో ఏడాదిగా అమ్ముడుపోయింది 21 మాత్రమే..     అందులో పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్లు జరిగింది 9 ప్లాట్లకే..&nbs

Read More

మంత్రాల నెపంతో ఇద్దరి దారుణ హత్య

   తల్లిని, కొడుకును రాడ్​తో కొట్టి చంపిన నిందితుడు      పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదిన జనాలు   

Read More

పార్ట్ టైమ్​ జాబ్​ పేరుతో రూ.16 లక్షలు కొట్టేసిండ్రు

జ్యోతినగర్, వెలుగు: ఆన్​లైన్ ​పార్ట్​టైమ్ జాబ్ పేరుతో సైబర్​నేరగాళ్లు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువకుడి నుంచి దాదాపు రూ.16 లక్షలు కొట్టేశారు. ఎస్సై జ

Read More

పాలి క్లినిక్పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టీం దాడులు

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టీం తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ గోల్కొండలోని ఎస్ ఎం పాలి క్లినిక్ పై దాడులు నిర్వహించింది. పేషంట్లను తప్పుదో

Read More

అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోడీ

ప్రధాని మోదీ ఆరోజు ( ఫిబ్రవరి 13) సాయంత్రం 4గంటలకు UAE  పర్యటనకు బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లో ఉండనున్నారు. రేపు (

Read More

రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

రాష్ట్రంలో భారీగా మున్సిపల్‌‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 40 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవ

Read More

కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి.. రూ. 6 లక్షల నష్టం

వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మల్లేశం అనే కాపరికి చెందిన 70 గొర్రలపై న

Read More

బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా.. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుంది: హరీష్ రావు

బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన

Read More

రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న బొగ్గు సీజ్

పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న బొగ్గును సీజ్ చేశారు సింగరేణి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది. మంథని మండలం కన్నాల గ్రామ శివారులోని ఇటుకబట్టీకి

Read More