VIjayawada
తగ్గిన బంగారం ధరలు... పెరిగిన వెండి.. హైదరాబాద్లో తాజా రేట్లు ఇవే..
బంగారం, వెండి ధరలు శుక్రవారం(నవంబర్ 24) స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 50 దిగొచ్చి.. రూ. 56,800కి చేరింది. గురువారం(
Read Moreబెజవాడ దుర్గ గుడిలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
ఇంగ్లాండ్ అండర్ 19 క్రికెట్ టీం విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో
Read Moreబెజవాడలో కార్ రేసింగ్ కలకలం.. పోలీసులు అదుపులో యువతీయువకులు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జగింది. విజయవాడ జాతీయ రహదారిపై కారు రేసింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. రమేష్ ఆసుపత్రికి సమీపంలో ఘోర రోడ్డు ప్
Read Moreవిజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక
ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హన్సికకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలిక
Read Moreబంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయ్..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులు నిలకడ ఉన్న బంగారం ధరలు ఇవాళ( నవంబర్ 15) ఒక్కసారిగా పెరిగాయి. తెలుగు రాష్ట్
Read Moreవిజయవాడలో భారీ కొండచిలువ
విజయవాడలో భారీ కొండ చిలువ పట్టుబడింది. ఏలూరు లాకులు వద్ద ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. భారీ పైతాన్ ను చూసి స్థానికులు భయపడ్డారు. అయితే.. ఇంత పెద్ద
Read Moreవిజయవాడలో తెలంగాణ పోలీసుల రైడ్.. 730 కేజీల గంజాయి పట్టివేత
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) హైదరాబాద్ విభాగం నవంబర్ 8న విజయవాడలో చేపట్టిన ఆపరేషన్లో 731 కిలోల గ
Read Moreపండుగ సీజన్ ముందు తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..?
దీపావళి పండుగ సీజన్ అయినప్పటికీ రోజురోజుకూ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ సందర్భంగా హైదరాబాద్ గోల్డ్ షాపుల్లో జనాలు కిటకిటలాడుతున్నారు. అయిత
Read Moreప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు : ముగ్గురు ప్రయాణికులు మృతి
విజయవాడలో దారుణం జరిగింది. బస్ స్టాండ్ లోని ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చ
Read Moreనవంబర్ 6 నుంచి 12 వరకు పలు రైళ్లు రద్దు
సికింద్రాబాద్, వెలుగు: విజయవాడ డివిజన్ పరిధిలో ట్రాక్ పనుల కారణంగా పలు రైళ్లను సోమవారం నుంచి ఈనెల12వ తేదీ వరకు రద్దు చేశారు. కాకినాడ పోర్ట్–
Read Moreదుర్గగుడి హుండీ ఆదాయం రూ.8 కోట్ల 73 లక్షలు
విజయవాడ కనకదుర్గ గుడి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. గత మూడు రోజులు హుండీలలో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా 8 కోట్ల 73 లక్షల ఆదాయం నగదు రూపంల
Read Moreవిజయవాడలో మరో పాస్ పోర్ట్ కార్యాలయం
ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త ప్రకటించింది. విజయవాడలో త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రీజనల్ పాస్ ఫోర్ట
Read Moreయాదాద్రి ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే....
తెలంగాణలో పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రంలోని ఆలయాలన్నింటినీ చంద్రగ్రహణం కారణంగా శనివారం (అక్టోబర్ 28) సాయంత్రం 4 గంటలకే మూసివేశారు. ఉదయం నుంచి మధ్యాహ
Read More