
VIjayawada
వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై మాజీ సీఎం జగన్ ట్వీట్
అమరావతి: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ద
Read Moreతాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత
తాడేపల్లిలోని వైఎస్సార్ సిపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. శనివారం (జూన్ 22) ఉదయం 5.30 గంటల నుంచే పోలీసులు సమక్షంలో కూల్చివ
Read Moreజగన్ కూల్చిన ప్రజా వేదిక పరిశీలించిన సీఎం చంద్రబాబు
అమరావతి ఏరియాలో.. సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్న కూల్చిన ప్రజా వేదికను పరిశీలించారు సీఎం చంద్రబాబు. 2019లో జగన్ సీఎం అయిన వెంటనే.. అక్రమ నిర్మాణం
Read Moreఇంద్రకీలాద్రికి సీఎం.. దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు చంద్రబాబు
Read Moreట్రాఫిక్ లో చిక్కుకున్న IAS.. సామాన్యుడి సాయం.. ఇంట్లో సత్కారం
అతను ఐఏఎస్ అధికారి.. మొన్నటి వరకు మాజీ సీఎం జగన్ పేషీలో పని చేశారు.. ఏపీ రాష్ట్రంలో మోస్ట్ సీనియర్ అధికారి.. 2024 జూన్ 12వ తేదీ ఉదయం విజయవాడ ఎయిర్ పోర
Read Moreబేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడకు బయల్దేరిన చిరంజీవి
జూన్ 12వ తేదీ బుధవారం రోజున ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట
Read Moreచంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. ఏమైందంటే?
విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. చంద్రబాబును కలిసేందుకు క
Read Moreటీడీపీ దాడులను అడ్డుకోండి.. ఆపండి : జగన్
ఏపీలో దారుణంగా ఓడిపోయిన వైసీపీకి.. అప్పుడు దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులు చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ ఎక్స్(
Read Moreవిజయవాడలో విజృంభిస్తున్న డయేరియా.. స్పందించిన చంద్రబాబు..
విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది.కలుషిత నీటి వల్ల వ్యాపిస్తున్న డయేరియా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ఇప్పటికే డయేరియా వల్ల 9మంది మృతి చెందగా వందకు
Read Moreవిజయవాడను పీడిస్తున్న డయేరియా.. ఐదుగురు మృతి..
మానవ శరీరానికి నీటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు సమస్యలు పుష్కలంగా నీరు తాగడం వల్ల అధిగమించచ్చు. అయితే, మనం తాగే నీర
Read Moreసీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి.. నిందితుడు సతీష్ కు బెయిల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో అరెస్టైన నిందితుడు సతీష్ కు ఊరట లభించింది. సతీష్ కు విజయవాడ కోర్టు బెయిల్
Read Moreఅంతర్జాతీయ దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు...
అంతర్జాతీయ దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. నకిలీ కరెన్సీ చలామణి చేస్తుండగా ఆరుగురు కేటుగాళ్ళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గ
Read Moreఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఆగ్రహం..
ప్రయాణికుల పట్ల ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది. విజయవాడ నుండి బెంగళూరు వెళ్లిన విమానంలో
Read More