
VIjayawada
హైదరాబాద్ విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు స్టార్ట్
హైదరాబాద్, విజయవాడ మధ్య తిరిగి రైళ్ల రాకపోకలు షూరు అయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో వరదకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో
Read Moreవరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన వైఎస్ జగన్
కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నాయకులతో సమీక్షించారు.
Read Moreసాయం ఇలా చేస్తారా..? : బెజవాడ రోడ్లపై చెత్త కుప్పల్లో వరద బాధితుల ఆహార పొట్లాలు
సాయం చేయాలంటే అది కడుపు నింపే విధంగా ఉండాలి.. ఒకరి ఆకలి తీర్చాలి.. కష్టంలో ఆదుకున్నాం అనే భావనతో చేయాలి.. లేకపోతే చేయొద్దు.. మీ వల్ల కాదంటే వదిలేయండి.
Read Moreహైదరాబాద్ - విజయవాడ మార్గంలో వాహనాలకు అనుమతి
హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో అధికారులు వాహనాల
Read Moreముంచెత్తిన వరదలు.. ఏపీకి రూ. 25 లక్షలు విరాళమిచ్చిన అశ్వనీదత్
గత మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతోంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ వాసుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరద నీటిత
Read Moreనీట మునిగిన విజయ డెయిరీ.. విజయవాడలో పాల కొరత
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. పెద్దలనే కాదు.. చంటి పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. విజయవాడలో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
Read Moreవరదల ఎఫెక్ట్.. 570 ఆర్టీసీ బస్సులు రద్దు
ఏపీ తెలంగాణలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం,విజయవాడ,మహబూబాబాద్ లోని చాలా చోట్ల రోడ్లు కొట్టుక
Read Moreకరకట్టపై మునిగిన మంతెన ఆశ్రమం.. తాళ్ల సాయంతో బయటకొస్తున్న బాధితులు
ఏపీలో వరద బీభత్సానికి ఇదో నిదర్శనం. ప్రకృతి ఆశ్రమం పేరుతో.. కృష్ణా నది ఒడ్డున నిర్మించిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఇప్పుడు నీట మునిగింది. మొదటి అంతస్తు
Read Moreహైదరాబాద్, విజయవాడ వెళ్లే వారికి బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో వెళ్తే జర్నీ సేఫ్..!
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిప
Read Moreభారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. ఇంద్రకీలాద్రి రాళ్లు జారిపడి నలుగురు మృతి
హైదరాబాద్, వెలుగు: ఏపీలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడ, గుంటూరు నగరాలు వరద నీటితో అతలా
Read Moreకొండ చరియలు విరిగిపడి.. విజయవాడలో నలుగురు మృతి
భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మే
Read MorePrakasam Barrage: పోటెత్తిన వరదనీరు.. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉదృతి క్రమంగా పెరుగుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాలైన పులిచింతల, నాగార్జునసాగర్
Read More