VIjayawada

అక్టోబర్ 28 నుంచి టీఎస్​సెట్

హైదరాబాద్, వెలుగు: అక్టోబర్ 28 శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్​ సెట్–2023) ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజ

Read More

విజయవాడలో ఘనంగా వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం

దివంగత వంగవీటి మోహనరంగ తనయుడు, వంగవీటి రాధా వివాహం విజయవాడలో  అంగరంగ వైభంగా  జరిగింది.  అక్టోబర్ 22న  రాత్రి విజయవాడలోని పోరం

Read More

ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ శుక్రవార

Read More

చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ 19కు వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు.. బెయిల్ కావాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వర్గాల

Read More

Good News: జూబ్లీ బస్టాండ్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులు

దసరా పండగ సందర్భంగా ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జేబీఎస్ మీదుగా విజయవాడకు 24 బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటి

Read More

చంద్రబాబుకు అలర్జీ.. హడావిడిగా జైలుకు వచ్చిన డాక్టర్లు

మాజీ చంద్రబాబు అనారోగ్యం బారిన పడ్డారు.. రాజమండ్రిలో ఎండ ఎక్కువగా ఉండటం.. ఉక్కబోత ఉండటంతో అలర్జీకి గురయ్యారు.. ఒంట్లో బాగోలేదని.. అలర్జీతో బాధపడుతున్న

Read More

పవన్ కల్యాణ్కు వైరల్ ఫీవర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 2023  అక్టోబర్ 11న విజయవాడలో   జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశ

Read More

బస్సు యాత్రలతో ఏపీ ఎన్నికల శంఖారావం : సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024  మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయని సీఎం జగన్  ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృష

Read More

ఏప్రిల్ లో ఏపీ ఎన్నికలు : సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024  మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయని సీఎం జగన్ అన్నారు.విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు

Read More

చంద్రబాబుకు భారీ షాక్ : ముందస్తు బెయిల్ పిటీషన్లు అన్నీ డిస్మిస్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు కేసుల్లోకు సంబంధించి.. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్లను డిస్మిస్ చేసి

Read More

ఆరోజు తిరుమల, విజయవాడ ఆలయాలు బంద్ ... ఎప్పుడంటే..

తిరుమల, విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయాలను అక్టోబర్ 28న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా  సాయంత్రం 6 గంటల నుంచి  అక్టోబర్ 29 ఉదయం వరకు మూ

Read More

ఢిల్లీకి సీఎం జగన్.. మోదీ, అమిత్ షాలతో భేటీ

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కన్ఫామ్ అయ్యింది. అక్టోబర్ 6వ తేదీ విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు ప్రధాన మంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అ

Read More

నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు

టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ కింద నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ

Read More