Viral news

హత్రాస్​లో రాహుల్ గాంధీ పర్యటన.. రేప్, మర్డర్ బాధితురాలి కుటుంబాన్ని కలిసిన ప్రతిపక్ష నేత

హత్రాస్(యూపీ): కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం హత్రాస్ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం 11 గంటలకు రాహుల్ యూపీలోని బూ

Read More

దేశవ్యాప్తంగా1,316 ఐఏఎస్, 586 ఐపీఎస్ ఖాళీ పోస్టులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా1,316 ఐఏఎస్, 586 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని

Read More

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడు మృతి

లండన్​: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఎయిర్ పొల్యూషన్​తో ఏటా 15 లక్షల మంది మృతి

న్యూఢిల్లీ: ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ తో ప్రతి ఏటా15 లక్షల మంది మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది.  దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో 2009 నుంచి 201

Read More

తాండూరులో రోడ్డుపై బైఠాయించి సబిత, సత్యవతి రాథోడ్ నిరసన.. అరెస్టు

తాండూరు వెళ్తున్న మాజీ మంత్రుల అడ్డగింత వికారాబాద్​లో అదుపులోకి తీసుకున్న పోలీసులు  వికారాబాద్, వెలుగు: తాండూరు గిరిజన సంక్షేమ వసతి గ

Read More

డిసెంబర్ 16న రైల్వే పెన్షన్ అదాలత్

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్​ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ నెల 16న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపార

Read More

మళ్లీ గెలిపిస్తే.. మహిళలకు నెలకు రూ.2,100.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే.. ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా రూ. 2,100 ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిం

Read More

దోమలగూడ, నార్సింగిలో కిలోల కొద్ది బంగారం, వెండి చోరీ..

దోమలగూడలో రెచ్చిపోయిన దొంగలు 2 కిలోల బంగారంతో పరార్​  నార్సింగి ఏరియాలో ఒకే రోజు 4 ఇండ్లల్లో చోరీలు  8 తులాల గోల్డ్,12 తులాల వెండి,

Read More

జీతాలు 18 వేలకు పెంచాలి.. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలను రూ.18 వేలకు పెంచాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్

Read More

హెచ్– సిటీ ప్రాజెక్టు భూసేకరణ, పరిహారం అంచనాపై దానకిశోర్ సమీక్ష..

విరించి జంక్షన్, పెన్షన్ ఆఫీస్ రోడ్డు పరిశీలన హైదరాబాద్ సిటీ, వెలుగు:  హెచ్– సిటీ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందుకు కార్యాచరణ సిద

Read More

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: జనాభా పరంగా దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్

Read More

ట్రాన్స్ఫార్మర్ పేలడంతో రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం..

రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  కిషన్ బాగ్ రోడ్డు సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో  ఒక్కసారిగా  మంటలు చెలరే

Read More

పార్లమెంట్‌ ఆవరణలో ఏడో రోజూ ప్రతిపక్షాల ఆందోళన

అదానీ ముడుపుల వ్యవహారంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని అపొజిషన్ ఎంపీల డిమాండ్‌‌‌‌‌‌‌‌ ‘దేశాన్ని అమ్

Read More