
Viral news
కృష్ణా జల వివాదాలపై విచారణ మళ్లీ వాయిదా
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జల వివాదాలపై సుప్రీంలో విచారణ వాయిదా పడింది. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలన్న కేంద్రం గెజిట్ను కొట్టేయాలన్న తెలం
Read Moreభూదాన్ భూముల స్కామ్లో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు
భూదాన్ భూముల స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మర్రితో పాటు
Read Moreనాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరు కాని మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసు విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. నాగార్జున పిటిషన్ప
Read Moreవర్గీకరణ కోసం లక్ష డప్పులతో మహా ప్రదర్శన
ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారులను గుర్తించి ఇంటి స్థలం, రూ.కోటి నజరానా ఇస్తామంటూ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మా
Read Moreఉభయ సభల్లో గందర గోళం.. కొనసాగిన అధికార, ప్రతిపక్షాల రగడ
జార్జ్ సోరోస్తో కాంగ్రెస్ సంబంధాలపై చర్చించాలని బీజేపీ పట్టు రాజ్యసభ చైర్మన్పై ఖర్గే చేసిన కామెంట్లపై ఫైర్ అదానీతో బీజేపీ రిలేషన్పై చర్చ
Read Moreబాలికలతో టీచర్ అసభ్య ప్రవర్తన.. ఎంఈఓకు పేరెంట్స్ ఫిర్యాదు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా ధారూర్ గవర్నమెంట్ హైస్కూల్లో టీచర్ కిష్టయ్య తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థినులు ఆరోపించార
Read Moreమర్డర్ కేసు దర్యాప్తులో అలసత్వం.. ఇబ్రహీంపట్నం సీఐపై వేటు
కమిషనరేట్కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు ఇబ్రహీంపట్నం, వెలుగు: కానిస్టేబుల్నాగమణి హత్య కేసు దర్యాప్తులో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ
Read Moreగురుకులాల్లో వసతులపై నివేదిక ఇవ్వండి.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌలతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం
Read Moreఆర్టీసీ ఉద్యోగుల హెల్త్ కేర్పై యాజమాన్యం ఫోకస్
డిస్పెన్సరీల్లో మెరుగైన సౌలతుల కల్పనకు కసరత్తు! హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగుల హెల్త్ కేర్ పై సంస్థ యాజమాన్యం దృష్టి పెట్టింది. డిస్పెన్స
Read Moreబాధితులకు రూ.6 లక్షలు చెల్లించండి.. కన్స్ట్రక్షన్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇండ్లు కట్టివ్వడంలో జాప్యం చేసినందుకు బాధిత కుటుంబానికి రూ.6.51 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఓ కన్స్ ట్రక్షన్ కంపెనీని రాష్ట
Read Moreట్రాఫిక్ చలాన్లు కట్టని వాళ్ల ఇండ్లకు కరెంట్ సప్లై కట్.. హైకోర్టు కీలక సూచన
ట్రాఫిక్ చలాన్లు కట్టనొళ్ల ఇండ్లకు కరెంట్, నీళ్లు ఆపేయండి హెల్మెట్ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు తెలంగాణలో వాహనదారులు రూల్స్ ప
Read More101 సెంటర్లలో గ్రూప్–2 ఎగ్జామ్స్.. పరీక్ష రాయనున్న 48,011 మంది అభ్యర్థులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రూప్–2 ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం నాం
Read Moreపాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
హైదరాబాద్సిటీ, వెలుగు: సీపీఎస్, యూపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తీర్మానించింది. హైదరాబా
Read More