Warangal

పాస్​ బుక్కులు ఇవ్వాలని నిరాహార దీక్షలు

నెల్లికుదురు,(కేసముద్రం) వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ప్రభుత్వం తమ పట్టా భూములకు పాసు బుక్కులు  ఎందుకివ్వడం లేదని గురువారం మహబూబాబాద్ జి

Read More

TS ICET: టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

టీఎస్ ఐ సెట్- 2023 ఫలితాలు విడుదలైయ్యాయి. వరంగల్ జిల్లా కాకతీయ యునివర్సీటీలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశార

Read More

వరంగల్కు మోడీ.. జులై 8న మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ టూర్ ఖరారైంది. 2023 జులై8న  మోడీ వరంగల్ కు రానున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న  కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర

Read More

పంట ఉత్పత్తుల ఎగుమతి సమస్యలను తీరుస్తాం..

కాశీబుగ్గ, వెలుగు: స్థానిక రైతుల పండించిన ఉత్పత్తులను రవాణ చేసేందుకు వ్యాగన్లను తెస్తామని ఐఆర్​టీఎస్​ ప్రిన్సిపల్​ చీఫ్ కమర్షియల్​ మేనేజర్​ కేఆర్​కే ర

Read More

అర్హులందరికీ దళితబంధు ఇస్తాం

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, వెలుగు : దళిత బంధు పథకం అర్హులందరికీ విడతల వారీగా అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం

Read More

టీచర్ల మధ్య పంచాయితీ.. స్కూలుకు తాళం వేసిన సర్పంచ్

శాయంపేట, వెలుగు : టీచర్లు తరచూ పంచాయితీలు పెట్టుకోవడం, టైం కు స్కూల్ కు రాకపోవడంతో విసుగు చెందిన ఓ సర్పంచ్ స్కూల్ కు తాళం వేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా

Read More

ఘనంగా బీరన్న బోనాలు

హసన్ పర్తి,వెలుగు : హసన్ పర్తి మండల కేంద్రంలో బీరప్ప బోనాలు బుధవారం వైభవంగా జరిగాయి. గొల్ల కురుమలు డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ .. శివసత్తుల ప

Read More

రిటైర్డ్​ ఎంపీడీవో హత్య కేసులో మరికొందరు?

దర్యాప్తు స్పీడప్ చేసిన పోలీసులు నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ జనగామ, వెలుగు : రిటైర్డ్​ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హత్య కేసు విచారణను పో

Read More

పీవీ స్మారక మ్యూజియం పనులను పూర్తి చేయాలి

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి, వెలుగు : పీవీ స్మృతి వనం పనుల్లో స్పష్టత లేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పీవీజ జయంతి

Read More

వీధి కుక్కల భీభత్సం.. ఏడాది చిన్నారిపై దాడి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు వెంటపడి మరీ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై కుక్

Read More

తండ్రిని కొట్టి చంపిన కొడుకు

సమాజంలో మానవత్వం రోజు రోజుకి తగ్గిపోతోందనడానికి నిదర్శనంగా పలు ఘటనలు నిలుస్తున్నాయి. ఏదో ఒక కారణంతో కన్న వాళ్లను కడతేర్చుతున్నారు. అలాంటి ఘటనే వరంగల్​

Read More

పట్టాలు తప్పిన రైలు.. కిలోమీటర్ ముందుకు వెళ్లి వెనక్కి వచ్చిన బోగీ

వరంగల్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్ళే గూడ్స్ రైలు నుంచి

Read More

తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది.. : రాణి రుద్రమ దేవి

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండి పడ్డారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోం

Read More