Warangal
నిధుల మళ్లింపుపై సర్పంచుల నిరసనలు
నెట్వర్క్, వెలుగు: గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల నిరసనలు కొనసాగు తు
Read Moreనిధుల కోసం సర్పంచుల నిరసన
గ్రామ పంచాయతీలకు నిధులివ్వక, కేంద్రం ఇచ్చే నిధులను మళ్లిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ సర్కారుపై సర్పంచులు పోరాటానికి సిద్ధమయ్యారు. పలు జిల్లా
Read Moreకరోనా కొత్త వేరియంట్ పైఆఫీసర్ల అలెర్ట్
కరోనా కొత్త వేరియంట్ పైఆఫీసర్ల అలెర్ట్ వరంగల్, వెలుగు : కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్–7 ఉధృతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఆఫీసర్లు అలెర్ట
Read Moreరాష్ట్రవ్యాప్తంగా పగటి పూటే త్రీఫేజ్ కరెంట్
వ్యవసాయ విద్యుత్కు కోతలు ఒకేసారి పంపులు ఆన్ చేస్తుండడంతో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు లో ఓల్టేజీ సమస్యతో దెబ్బతింటున్న
Read Moreబైక్ అడ్డం పెట్టిండని పొట్టు పొట్టు కొట్టుకున్రు
జనగామ జిల్లా పెంబర్తిలో పోకిరీలు రెచ్చిపోయారు. బైక్ అడ్డంగా పెట్టారని మొదలైన వాగ్వాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, ఇటుకలు, రాళ
Read Moreపొలం దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రానికి మంత్రైనా రైతు బిడ్డే అని నిరూపించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వగ్రామం పర్వతగిరిలోని తన పొలాన్ని చూసేందుకు వెళ్లిన ఆయన రైతు
Read Moreఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు సంఘాల బంద్
ములుగు జిల్లా: చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్, గడ్చిరోలి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లకి నిరసనగా మావోయిస్ట్ పార్టీలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చా
Read Moreములుగు అడవిలో.. యోగానంద నారసింహుని విగ్రహం లభ్యం
హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం జీపీ పరిధి అడవిలోని ఓ గుడిలో అరుదైన లక్ష్మీసమేత యోగానంద నారసింహుని విగ్రహం లభ్యమైంది. కొత
Read Moreమందు కోసం భార్యలను మస్తు బుదగరిస్తున్రు : ఎర్రబెల్లి
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు తగ్గిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
Read Moreమహిళలకు 3 లక్షల రుణం.. పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి : ఎర్రబెల్లి
జనగామ: మహిళలకు 3 లక్షల రూపాయల రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నామని, ఇందుకోసం తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంపిక చేశామని మం
Read Moreరోడ్డు వేయకుంటే ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడిస్తాం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు వినూత్న నిరసన చేశారు. గ్రామంలో అధ్వానంగా మారిన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న జనం ఆందోళనకు దిగారు
Read Moreప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన : చాడ వెంకట్ రెడ్డి
హనుమకొండ జిల్లా: ప్రజాస్వామ్య ముసుగులో మతోన్మాదం, నియంతృత్వ పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రప
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
వెంకటాపూర్/రామప్ప, వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకుల బృందం సందర్శించింది. ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపతి
Read More












