Warangal
టేకుమట్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే
మొగుళ్లపల్లి( టేకుమట్ల) , వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం పర్యటించారు. మండలంలోని
Read Moreవరంగల్ జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ అర్బన్/ బచ్చన్నపేట/ మొగుళ్లపల్లి/ నల్లబెల్లి/ పర్వతగిరి, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఆదివారం ఉమ్మడ
Read Moreపాత పేపర్తోనే పీజీ సెమిస్టర్ ఎగ్జామ్ .. కాళోజి యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం
వరంగల్ లోని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు పూర్తి నిర్లక్ష్యం బయటపడింది. ఈనెల 16న జరిగిన పోస్టు గ్రా డ్యుయేషన్ రేడియాలజీ విభాగానికి చెందిన ప
Read Moreఅన్నారం షరీఫ్లో భక్తి శ్రద్ధలతో గంధం ఊరేగింపు
పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ముజావార్లు, ముస్లిం మతపెద్దలు యాకూ
Read Moreసంక్రాంతి వేళ ఆర్టీసీకి కాసుల పంట..వారం రోజుల్లో 16 కోట్ల 47 లక్షలు
వరంగల్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. జనవరి 9 నుంచి 15 వరకు.. వారం రోజుల్లో 16 కోట్ల 47 లక్షల ఆదాయం వచ్చింది. సాధారణ రో
Read Moreఅర్జున అవార్డ్ అందుకున్న తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్ పతక విజేత, తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డ్ అందుకున్నారు. 202
Read Moreఆరేపల్లిలో రైతులు టెంట్ వేసుకుని.. బైఠాయించి..పిండి వంటలతో నిరసన
బైపాస్ రోడ్డు వద్దంటూ వరంగల్ జిల్లా ఆరేపల్లిలో రైతుల ఆందోళప వరంగల్, వెలుగు: తమ భూములను కాపాడుకునేందుకు వరంగల్ జిల్లా ఆరేపల్లి ర
Read Moreరామప్పకు ఆరు కిలోమీటర్ల దూరంలో బొగ్గు గనులు
రామప్పకు 6 కిలోమీటర్ల దూరంలోనే బొగ్గు ములుగు జిల్లా వెంకటాపూర్&
Read Moreముదిరాజ్ల డిమాండ్ల సాధనకు..జనవరి18 నుంచి బస్సు యాత్ర
పంజాగుట్ట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ముదిరాజ్సామాజిక వర్గాన్ని బీసీ– డి నుంచి బీసీ– ఎ లోకి మార్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట
Read Moreమంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. ఒకేసారి రెండు టైర్లు బ్లాస్ట్
హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (జనవరి 12) వరంగల్ జిల్లాలో సమీక్ష ముగించుకున
Read Moreత్వరలోనే కాకతీయ జూకు తెల్ల పులులు, సింహాలు: మంత్రి కొండా సురేఖ
వరంగల్: వరంగల్లోని కాకతీయ జూ పార్క్కు త్వరలోనే తెల్ల పులులు, సింహాలను తీసుకొస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జూ
Read Moreవరంగల్ జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కనుల పండుగ
ముక్కోటి వైభవం..వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే
Read MoreMLC ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాం
Read More












