న్యూఢిల్లీ: గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, అధికార దుర్వినియోగంపై చర్చించేందుకు త్వరలో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘మమత దీదీ నాకు ఫోన్ చేశారు. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపై ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల సీఎంలతో మీటింగ్ నిర్వహించాలని ఆమె సూచించారు” అని ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని నిలబెట్టే విషయంలో డీఎంకే కట్టుబడి ఉంటుందని నేను మమతకు హామీ ఇచ్చాను. త్వరలో అపొజిషన్ సీఎంల సమావేశం జరుగుతుంది”అని స్టాలిన్ మరో ట్వీట్ చేశారు.
నాన్ బీజేపీ సీఎంల మీటింగ్ త్వరలో
- దేశం
- February 14, 2022
లేటెస్ట్
- Pavitra Jayaram Daughter: వారి గురించి అలా మాట్లాడకండి.. పవిత్ర కూతురు ఎమోషనల్ కామెంట్స్
- ఇది కొత్తరకం వ్యవసాయం... తేనెటీగలు పెంపకం.. లక్షల్లో ఆదాయం..
- అమెరికాకు చంద్రబాబు.. ఎందుకంటే...
- Kalki 2898 AD Bujji: మీట్ ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి..భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి మేకర్స్..ఎప్పుడంటే?
- SRH vs PBKS: చివరి మ్యాచ్లో టాస్ ఓడిన సన్ రైజర్స్.. క్వాలిఫయర్ 1 పైనే దృష్టి
- బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష
- పేదరికం.. అనారోగ్యం వేధిస్తున్నాయా.. అయితే ఈ మంత్రాలు పఠించి చూడండి..
- అదృష్టాన్ని తెచ్చే ప్రదోష వ్రతం.. ఎప్పుడు.. ఎలా చేయాలి..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి