తెలంగాణం

EWS రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు 42 శాతం ఇవ్వడానికి సమస్య ఏంటి..?: పీసీసీ చీఫ్

అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు 42 శాతం ఇస్తే తప్పేంటని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42

Read More

తెలంగాణ ప్రజలు.. ఎప్పుడూ కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారు.. కాంగ్రెస్ టీంతో సోనియా

న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ బృందం పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల

Read More

హుజూర్ నగర్ లో 75 గ్రామాలకు నాలుగు రోజులు భగీరథ నీరు బంద్

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 75 గ్రామాలకు నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ అభినయ్ తెలిపారు. మట్టపల్

Read More

పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, వెలుగు: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం అన్నారు. పెద్దకాపర్తిలో, చిట్యాల మున్సిపాలిటీలో బుధ

Read More

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలిచ్చింది. స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రా

Read More

సూర్యాపేట జిల్లాలో పోలీస్‌‌‌‌‌‌‌‌ ప్రజా భరోసా ప్రారంభం : ఎస్పీ నరసింహ

గ్రామాల్లో ప్రతీ బుధవారం నిర్వహణ   సూర్యాపేట, వెలుగు: మారుమూల ప్రాంతాల ప్రజలకు పోలీసు శాఖను చేరువ చేసేందుకు ఎస్పీ నరసింహ వినూత్న కార్యక్రమానిక

Read More

పేదల కడుపు నింపడమే ధ్యేయం : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు, వెంకటాపూర్​(రామప్ప), తాడ్వాయి, వెలుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని, దేశంలోనే చారిత్రాత్మకమైన సన్నబియ్యం పథకం తెలంగాణలో

Read More

బోగస్ బోనస్​పై విజిలెన్స్​ విచారణ చేయాలి : దుబాస్ రాములు

సొసైటీ ఎదుట  రైతులు, సీపీఐ శ్రేణుల ధర్నా  కోటగిరి, వెలుగు : కోటగిరి సొసైటీ కేంద్రంగా జరిగిన బోగస్ బోనస్​పై విజిలెన్స్​ విచారణ చేయించ

Read More

ఏ కష్టం వచ్చిందో పాపం.. పిల్లలతో సహా గోదావరిలో దూకాలనుకున్నారు.. పోలీసులు రాకపోతే..

రెక్కాడినా డొక్కాడని రోజులు ఇవి. ఎంత జీతం సంపాదించినా.. ఎంత పనిచేసినా.. చాలీ చాలని జీతాలతో బతుకు బండిని ఈడుస్తున్నారు మధ్యతరగతి ప్రజలు. పెరుగుతున్న అప

Read More

నల్గొండ జిల్లాలో ఏప్రిల్ 5న మెగా జాబ్ మేళా

నల్గొండ అర్బన్, వెలుగు: యువతేజం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్

Read More

సన్నబియ్యం పంపిణీని పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి​టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రేషన్​ షాపుల్లో సన్న బియ్యం పంపిణీని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పరిశీలించారు.  వివే

Read More

సహకార సంఘాల ద్వారా సబ్సిడీ రుణాలు : ​ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

నందిపేట, వెలుగు : ప్రభుత్వ సబ్సిడీ రుణాలు, యంత్ర పరికరాలు సహకార సంఘాల ద్వారానే  అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయని, రైతులు సద్వనియోగం చేసుకోవాలన

Read More

‘రాజీవ్ యువ వికాసం’ సద్వినియోగం చేసుకోవాలి : ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్ లో అడిషనల్​

Read More