తెలంగాణం

జిట్టా మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది: కేసీఆర్

తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశా

Read More

నేనూ రైతు బిడ్డనే.. వాళ్ల కష్టాలు నాకు బాగా తెలుసు: శివరాజ్ సింగ్ చౌహాన్

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం తరుఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని.. వరదల్లో నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చ

Read More

ఇలాంటి స్కీం ఎత్తేయక ఏం చేస్తారు : గుంటకు 5 లక్షలు.. రెండేళ్ల తర్వాత భూమి, డబ్బులు కూడా ఇస్తారంట..!

ఓ వస్తువు కొనాలంటే ఏం చేస్తాం.. ఎంత ధర ఉంటే అంత చెల్లించి సొంతం చేసుకుంటాం.. అదే భూమి అయితే భూమి తీసుకుని డబ్బులు ఇస్తాం.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్

Read More

జిట్టా మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష

Read More

లోన్ యాప్ వేధింపులకు.. హైదరాబాద్ కుర్రోడు ఆత్మహత్య

లోన్ యాప్ వేధింపులకు మరో గుండె ఆగింది. లోన్ యాప్స్ వేధింపులు తాళలేక హైదరాబాద్ లో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూ

Read More

ఈ AI ఆవిష్కరణలు అద్భుతం : రోడ్ల కండీషన్ చెబుతోంది.. గుండె మానిటర్ చేస్తోంది..!

ఏఐ... మనిషి ఆవిష్కరణల్లో ఒక అద్భుతం అని చెప్పాలి. మొదట్లో మ్యాన్ పవర్ తగ్గించటం కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగపడిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... ఇప్పుడు ఒ

Read More

కుట్టు మిషన్ల పంపిణీ :ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్దన్నపేట(ఐనవోలు), వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో సిరి స్వచ్ఛంద సంస్థ, మిషన్ శక్తి మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 100 రోజులు కుట్టు

Read More

జిట్టా బాలకృష్ణా రెడ్డి నేపథ్యం ఇదే.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర

హైదరాబాద్: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి(52) మృతి చెందారు. గత కొంత కాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్‎తో బాధపడుతోన్న

Read More

గణపురంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్​

భూపాలపల్లి అర్బన్, వెలుగు: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం భూపాలపల్

Read More

హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ... దేశంలోనే అతి పెద్దది..

పారిస్​లో ఏర్పాటు చేసిన స్టేషన్ ఎఫ్​, టొరంటోలోని మార్స్​ డిస్కవరీ డిస్ట్రిక్ట్​ వంటి వాటిని ఎగ్జాంపుల్​గా తీసుకుని మన రాష్ట్రంలోనూ ఏఐ సిటీని సర్కారు ఏ

Read More

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి

జనగామ, వెలుగు: జిల్లా కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. జనగామ మండలానికి చెందిన 82 మం

Read More

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి :కలెక్టర్ రాజర్షి షా 

పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : కలెక్టర్ రాజర్షి షా  ఆదిలాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బం

Read More

ఇల్లెందులో ప్రిన్సిపల్ నిత్యావసర సరుకులు పంపిణీ

ఇల్లెందు, వెలుగు : బుగ్గ వాగు పరివాహక ప్రాంతాలైన 2,3,5 వార్డులలోని వరద బాధితులకు గురువారం ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో గురు

Read More