తెలంగాణం
మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
వర్ని, వెలుగు : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క చెప్పారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని
Read Moreవరద తగ్గింది..సాగర్ క్రస్ట్ గేట్ల మూసివేత
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను ఆదివారం మూసేశారు. ఎ
Read Moreలోకేశ్.. వరద, నికర, మిగులు జలాల గురించి తెలుసుకో..మా వాటా నీటిలో ఒక్క చుక్క కూడా వదులుకోబోం: పొన్నం
హైదరాబాద్/ కరీంనగర్, వెలుగు: మన వాటా నీటిని ఒక చుక్క కూడా వదులుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ మంత్రి నారా
Read Moreప్రజల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీయే..
నారాయణ్ఖేడ్, వెలుగు : ప్రజల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని సీపీఐ
Read Moreతెలంగాణ రాష్ట్రానికి శకునిలా కిషన్రెడ్డి..రిజర్వేషన్లు, మెట్రోను అడ్డుకుంటున్నాడు: పీసీసీ చీఫ్మహేశ్
నిర్మల్, వెలుగు: రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శకునిలా తయారయ్యారని పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ మండిపడ్డారు. బీసీలకు 42 శా
Read Moreతుమ్మిడిహెట్టి, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీలు కట్టి తీరుతం : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
గోదావరిలో 968 టీఎంసీలు వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తం: ఉత్తమ్ కాళేశ్వరంతో లక్ష కోట్లు
Read Moreచరిత్రను వక్రీకరించొద్దు
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన 'హరిహర వీరమల్లు' చిత్రం చరిత్ర ఆధారంగా రూపుదిద్దినదిగా ప్రకటించబడింది. పవన్ కల్యాణ్ ప్రధాన ప
Read Moreసామాన్యుల జీవితాల్లో వెలుగు రేఖ 'గృహజ్యోతి'
51 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు. పేదల పక్షాన ప్రభుత్వం 14 నెలల్లో రూ.2,479 కోట్లు చెల్లించింది. ప్రతి కుటుంబానికి ఏటా సగటున రూ.9,000 మ
Read Moreసమాజంపై తల్లిదండ్రుల నిర్లక్ష్య ప్రభావం
ఒక టీనేజర్ రాత్రంతా పబ్లో గడిపి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు పబ్ నుంచి ఇంటికి వస్తాడు. ఒక పిల్లవాడు తన తాతగారి తలుపు గట్టిగా త
Read Moreసవాలుగా మారిన అక్రమ వలసలు
అక్రమ వలస అంటే ఆ దేశ వలస చట్టాలను ఉల్లంఘించి ప్రజలు ఒక దేశంలోకి వలస వెళ్లడం లేదా చట్టబద్ధమైన హక్కు లేకుండా ఆ దేశంలో నిరంతరం నివసించడం. ఇది పేదల నుంచి
Read Moreఅనుమానాస్పదంగా మహిళ మృతి ..కల్తీ కల్లే కారణమని బంధువుల ఆందోళన
కొల్లాపూర్, వెలుగు : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ చనిపోయింది. మహిళ మృతికి కల్తీ కల్లు తాగడమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నాగర్&
Read Moreవిజ్ఞాన్ వర్సిటీలో ఘనంగా స్నాతకోత్సవం
1,191 మంది విద్యార్థులకు పట్టాలు హైదరాబాద్, వెలుగు:ఏపీ గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ వర్సిటీలో ఆదివారం స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆన
Read Moreఓబీసీ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్
ఈ నెల 7న జరిగే ప్రోగ్రాంలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలి: జాజుల హైదరాబాద్, వెలుగు: గోవాలో ఈ నెల 7న జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభల్లో భవిష్
Read More













