తెలంగాణం
పేరంట్స్ కు హ్యాపీ : 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. 11 వేల 600 కోట్ల నిధులు
తెలంగాణ బడ్జెట్ కు విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించటంతోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్
Read Moreరైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు
హైదరాబాద్: అసెంబ్లీలో మూడోసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లను కేటా
Read Moreరైల్వే గేట్ బంద్తో తిప్పలు
ఖమ్మం వన్టౌన్, త్రీ టౌన్ మధ్య రాకపోకలకు ఇబ్బంది నష్టపోతున్న వ్యాపారులు ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో రైల్వే మధ్య గేట్ మూసివేతతో
Read Moreధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు : అడిషనల్ కలెక్టర్ రాంబాబు
అడిషనల్ కలెక్టర్ రాంబాబు సూర్యాపేట, వెలుగు : 2024 –-25 -యాసంగి సీజన్ లో ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్
Read Moreఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి : హనుమంతరావు
కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ
Read Moreసీపీఎస్ రద్దుకు కృషి చేస్తా : శ్రీపాల్ రెడ్డి
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీపీఎస్ రద్దుకు కృషి చేస్తానని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ
Read Moreలక్ష్మీనారసింహులకు అష్టోత్తర శతఘటాభిషేకం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం అష్టోత్తర శతఘటాభిషేక కైంకర్యాన్ని ఆలయ అర్చకులు అట్టహాసంగా నిర్వహించార
Read Moreఉద్యోగులు నైపుణ్యం పెంచుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని తద్వారా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్ప
Read Moreకరీంనగర్ సీపీని కలిసిన ఉన్నతాధికారులు
కరీంనగర్ క్రైం,వెలుగు: కరీంనగర్ సీపీ గౌస్ ఆలంను మంగళవా
Read Moreఅమ్మమ్మను హత్య చేసిన మనవడి అరెస్టు
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఈనెల 15న హత్యకు గురైన వృద్ధురాలి కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజర
Read Moreపోడు భూములకు కరెంట్ ఇవ్వాలి : జితేశ్ వి.పాటిల్
కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోడు వ్యవసాయానికి కరెంట్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్శాఖ అధికారులు చర్యలు
Read Moreసారూ.. మా భూములు లాక్కోవద్దు
ఎల్కతుర్తి, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ ఎక్స్టెన్షన్క్యాంపస్ ఏర్పాటుకు తమ భూములు లాక్కోవద్దని అసైండ్ భూముల లబ్ధిదారులు తహసీల్దార్ జగత్ సింగ్ ను వేడుకు
Read Moreవిద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ములుగు, వెలుగు: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యసిబ్బందికి డీఎంహెచ్వో గోపాల్ రావు సూచించారు. ములుగు మండలం రాయిని గూడెం పీహ
Read More












