తెలంగాణం

పండ్లకు లంచం.. ఏసీబీకి చిక్కిన అటవీ అధికారులు ..పరిగిలో అటవీ శాఖ అవినీతి పర్వం

లారీ సీతాఫలాలకు రూ.50 వేల లంచం పరిగిలో అటవీ శాఖ అధికారుల అవినీతి పర్వం వల పన్ని పట్టుకున్న ఏసీబీ పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి రే

Read More

కేయూ పరిధిలో ఇయ్యాల్టి (అక్టోబర్ 18) పరీక్షలు వాయిదా

హసన్ పర్తి,వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు శనివారం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాకతీయ వర్సిటీ పరిధిలో జరగాల్సిన లా, బీటెక్, ఎంఎస్సీ 5

Read More

పాఠాలు చెప్పడు.. అడిగితే.. బూతులు తిడుతున్నడు!..ఫిజిక్స్ టీచర్ తీరును భరించలేక విద్యార్థుల ధర్నా

   మెదక్ జిల్లా కన్నారం జడ్పీ స్కూల్ వద్ద ఘటన కౌడిపల్లి, వెలుగు: పాఠాలు చెప్పకుండా.. ఫోన్ లో వీడియోలు చూస్తూ, అడిగితే బూతులు తిడుతున

Read More

పెండ్లికి ముందే కౌన్సెలింగ్..రాష్ట్రంలో ప్రీమారిటల్ కౌన్సెలింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: వివాహ బంధంలో పెరుగుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్

Read More

ఫోర్జరీ ఫ్లైట్ టికెట్లతో ఆర్బీఐకి టోకరా ..ఫ్లైట్‌‌ నంబర్, టికెట్లలో తేదీలు మార్చి నకిలీ రికార్డ్

వీసా అవసరం లేని దేశాలకు ట్రావెల్​ చేసినట్లుగా మాయ ఫ్లైట్‌‌ టికెట్ల గోల్​మాల్​తో మనీలాండరింగ్‌‌ ఐదు ఫారెక్స్ ట్రేడర్ సంస్థల్

Read More

చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్..అభివృద్ధి పనులు పరిశీలన

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు  కాంగ్రెస్ ప్రభుత్వం  కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సుప్రీం కోర్టు రిజర్వేషన్ లను ఆప

Read More

మామునూరు ఎయిర్‍పోర్టుకు మరో రూ.90 కోట్లు

అదనపు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు గతంలోనే రూ.205 కోట్లు చెల్లింపు   280.30 ఎకరాల భూమికి పెరిగిన పరిహారం ఎకరానికి రూ.

Read More

బైక్ పై వెళ్తుండగా గుండెపోటు.. వ్యక్తి మృతి.. షాద్ నగర్ నియోజకవర్గంలో ఘటన

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ అన్నమయ్య హోటల్​సమీపంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. షాద్​నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్​కు చెందిన మెహరాజ్ (41) స్థానికం

Read More

అపార్ట్మెంట్లో వ్యభిచారం ..ఇద్దరు దంపతులు, విటుడు అరెస్ట్

ఎల్బీ నగర్, వెలుగు: నాగోల్ బండ్లగూడ పరిధి సహభవన్ టౌన్​షిప్​లో బ్లాక్ నంబర్  సీ-5లోని ఓ  ప్లాట్​లో షేక్ యేసు బాబు, పి. దుర్గ దంపతులు గుట్టుచప

Read More

డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర &

Read More

బనకచర్లపై వారంలో వివరణ ఇవ్వండి..ఏపీకి గోదావరి బోర్డు లేఖ

హైదరాబాద్, వెలుగు: పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి రివర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు కూడా మరోసారి అభ్యంతరం

Read More

సెల్‌‌ఫోన్ల రికవరీలో తెలంగాణ నం.1..సీఐడీ అడిషనల్‌‌ డీజీ చారు సిన్హా వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్‌‌ ఫోన్ల జాడ కనిపెట్టడంలో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో నంబర్‌‌ వన్‌&z

Read More

అంగన్ వాడీ నీటి సంపులో పడి బాలుడు మృతి .. గచ్చిబౌలి నానక్రామ్గూడలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: అంగన్వాడీ వద్ద నీటి సంపులో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. వికారాబాద్​కు చెందిన పరమేశ్వర్ తన భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి 8 నెలల

Read More