తెలంగాణం

ప్రొఫెసర్ కోదండరాం నేటి తరానికి రోల్​ మోడల్... ఓయూ కాంట్రాక్ట్​ టీచర్స్​ అసోసియేషన్

ఓయూ, వెలుగు: నేటి తరానికి ప్రొఫెసర్ కోదండరాం ఓ రోల్ మోడల్ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యారంగం బలోపేతమవుతుందని ధీమ

Read More

కబ్జాలతో వరద ముప్పు .. నాలాలు, డ్రైనేజీలు ఆక్రమించి నిర్మాణాలు

పారుదలలేక రోడ్లపై నిలుస్తున్న వరద నీరు ఇండ్లలోకి చేరుతున్న మురుగు భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి తప్పని తిప్పలు ఖాళీ స్థలాల కబ్జాలు, ఆక్రమ

Read More

7 లోపు నష్టం వివరాలు సమర్పించండి

అధికారులను ఆదేశించిన సీఎస్​ శాంతి కుమారి  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను 7

Read More

అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం : రేవంత్​రెడ్డి

జలప్రళయానికి నష్టపోయిన బాధితులకు సీఎం రేవంత్​రెడ్డి భరోసా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముంపు ప్రాంతాల పరిశీలన మహబూబాబాద్, వెలుగు: అనుకో

Read More

కబ్జాలతోనే  వరద ముప్పు .. చెరువుల కబ్జాలతో ఏటా మునుగుతున్న సిరిసిల్ల

జిల్లాకేంద్రాలతోపాటు మున్సిపాలిటీలకూ వరద ముంపు  రాజన్నసిరిసిల్ల, వెలుగు: చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలే పట్టణాలను ఆగం చేస్తున్నాయి. ప్రత

Read More

అశ్విని కుటుంబాన్ని ఆదుకుంటం 

కారేపల్లి, వెలుగు: వరదలో కారు కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్ట్​నూనావత్ అశ్విని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళ

Read More

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​

వికారాబాద్, వెలుగు: వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మోమిన్ పేట మం

Read More

మధ్యాహ్నం దాకా కానరాని సిబ్బంది

ఎల్బీనగర్,వెలుగు: ఎల్బీనగర్​జోన్​పరిధిలో సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ సర్కిళ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన బర్త్​అండ్​ డెత్​సర్టిఫికెట్ల సెక్షన్ స

Read More

చెరువులు, కాల్వలకు గండ్లు .. రైతులకు కడగండ్లు!

పొలాల్లో రెండు అడుగులకు పైగా ఇసుక మేటలు కొట్టుకుపోయిన వరి పొలాలు, చెరకు పంట నిలిచిన వరద నీటితో మిరప, పత్తి చేలకు డ్యామేజీ ఖమ్మం జిల్లాలో 68,3

Read More

అన్నారం బ్యారేజ్‌‌‌‌ వద్ద కరకట్టలు నిర్మిస్తం

ప్రాజెక్టు వద్ద వెంటనే ప్రెజర్‌‌‌‌‌‌‌‌ సర్వే చేపట్టాలని కోరాం కాళేశ్వరం బ్యాక్‌‌‌‌ వా

Read More

ఫ్లై ఓవర్ల పనులు స్పీడప్​ చేయాలి

వికారాబాద్, వెలుగు: జిల్లాలో ఫ్లై ఓవర్ల పనులు స్పీడప్​ చేసి, మూడు నెలల్లో పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరి చందన అధికారులన

Read More

ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చేది నా జనం.. దొర జనం కాదు: మంత్రి దామోదర

హైదరాబాద్, పద్మారావునగర్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చేది దొరలు కాదని, పేద ప్రజలే వస్తారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తాను కూడా ప

Read More

వర్షం, వదర నష్టాలపై రిపోర్ట్​ ఇవ్వండి... అధికారులకు కలెక్టర్ ఆదేశం

రంగారెడ్డి, వెలుగు: జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాలపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.  మ

Read More