తెలంగాణం
ఫోన్ ట్యాపింగ్ కేసులో RS ప్రవీణ్ కుమార్కు SIT రెండోసారి నోటీసు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ IPS అధికారి, BRS నేత RS ప్రవీణ్ కుమార్కు SIT రెండో నోటీసు ఇచ్చింది. జులై 14 న సిట్ నోటీసులకు స్పందించక పోవడంతో
Read Moreహైదరాబాద్ బాచుపల్లిలో ఉన్న ఈ విల్లాలో ఏం జరుగుతుందో తెలుసా.. ? గట్టిగానే ప్లాన్ చేశారు కానీ..
సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది... సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ సైబర్ నేరగాళ్ళ
Read Moreమియాపూర్లో స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడి 10వ తరగతి విద్యార్థి మృతి
హైదరాబాద్: 10వ తరగతి విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాధ ఘటన మియాపూర్లోని మధుర నగర్లో జరిగింది. వివరాల ప్రకార
Read MoreబండిXఈటల.. హుజూరాబాద్ బీజేపీలో లొల్లి.. పార్టీలో గ్రూపుల్లేవంటున్న బండి.. తమకు ప్రయార్టీ లేదన్న ఈటల వర్గం
ఎంపీ ఎలక్షన్లలో పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొందరు నాయకులు పనిచేశారని ఆరోపణ ఎక్కడా లేని సమస్య ఇక్కడే ఎంద
Read Moreఅప్పుల పాలైన గవర్నమెంట్ స్కూల్ టీచర్.. మేడ్చల్లోని లాడ్జిలో ప్రాణం తీసుకున్నడు !
మెదక్: మేడ్చల్లోని లాడ్జిలో మెదక్ జిల్లాకు చెందిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉరేసుకుని చనిపోయన ఘటన కలకలం రేపింది. మెదక్ పట్టణానికి చెందిన గవర్నమెంట్ టీచ
Read Moreబోనాలు, పోతరాజు, హర్యానా సంస్కృతి.. కరీంనగర్లో నో బ్యాగ్ డే కార్యక్రమంలో ఆకట్టుకున్న ప్రోగ్రామ్స్
జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రతి మూడో శనివారం నో బ్యాగ్ డే పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసందే. రోజూ కేజీలకొద్దీ బ్యాగులు మోస్తూ ఇబ్బంది పడే విద్యార్థ
Read Moreకల్చర్ కాపాడుకోవాలి.. కల్చర్ బాగుంటేనే ముందుకు వెళ్తాం: మంత్రి వివేక్
హైదరాబాద్: కల్చర్ను కాపాడుకోవాలని.. కల్చర్ బాగుంటేనే మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తామన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం (
Read More2026 నుంచి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మాన్యుఫాక్చరింగ్ స్టార్ట్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
వరంగల్: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కళ అని, ప్రధాని మోడీ ఆ కలను సాకారం చేశారని అన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. శనివారం (జూలై
Read Moreయాదగిరిగుట్టలో గరుడ టికెట్: సేవా దర్శనం, ఐదు లడ్డులు, కేజీ పులిహోర.. టికెట్ రేట్ ఎంతంటే..?
యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తులు త్వరగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి
Read Moreమహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: మంత్రి వివేక్
హైదరాబాద్ వ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బోనాల పండగ సందర్భంగా శనివారం (జూలై 19) దూల్పేట్లోని మ
Read Moreతెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.శనివారం(జూలై19న ) రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణు ద
Read Moreశ్రీశైలంలో ఈ రెండు ఊర్ల పేర్లు మారాయి.. గమనించగలరు..!
శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మారాయి. ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింద
Read Moreతల్లిని గొంతు పిసికి చంపిన కొడుకు : ఆ కొడుకు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్
ఏ తల్లి అయినా.. కొడుక్కి ఏం చెబుతుంది.. పద్దతిగా ఉండు.. మంచిగా పని చేసుకుని బతుకు.. గాలి తిరుగుళ్లు తిరగొద్దు.. బాగా చదువుకో అనే కదా.. ఈ తల్లి కూడా అల
Read More












