తెలంగాణం
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ కుటుంబానికి మేలు : ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండల
Read Moreప్రభుత్వ హాస్పిటళ్లలో సేవలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
మానకొండూర్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ సేవలపై విస్తృత అవ
Read Moreఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి : అశ్వత్థామరెడ్డి
పాలమూరు వెలుగు: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి కోర
Read Moreప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలని, వడ్డించే ముందు సూపర్వైజర్లు తప్పకుండా రుచి చూడ
Read Moreఆ భూముల్లో సాగుచేయొద్దు .. గోండుగూడ గ్రామస్తులకు అధికారుల సూచన
కడెం, వెలుగు: కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ పంచాయితీ పరిధిలోని గోండుగూడ గ్రామస్తులతో ఆర్డీవో రత్న కల్యాణి, ఎఫ్డీవో రేవంత్ చంద్ర మంగళవారం ప్రత్యేకంగా సమ
Read Moreవనపర్తి జిల్లాలో టోపోగ్రాఫికల్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి : అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
వనపర్తి, వెలుగు: జిల్లాలో టోపోగ్రాఫికల్సర్వే పకడ్బందీగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో సర్వే ఆఫ్
Read Moreజూన్ నెలలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి : జీఎం లలిత్ కుమార్
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో జూన్ నెలలో 94 శాతం బొగ్గు వెలికితీసినట్టు జీఎం డి.లలిత్ కుమార్ తెలిపారు. మంగళవారం తన ఆఫీస్లో మీడియాతో
Read Moreనారాయణపేట జిల్లా వ్యాప్తంగా జూలై 31 వరకు పోలీస్ యాక్ట్ : ఎస్పీ యోగేశ్ గౌతం
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేశ్గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అన
Read Moreమేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తెలంగాణ
Read Moreనీటి సంపులో పడి బాలుడి మృతి ...సూర్యాపేట జిల్లా గుడిబండలో ఘటన
కోదాడ, వెలుగు : నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. కోదాడ మండలం గుడ
Read Moreపాశమైలారం ఘటన.. 37కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
సంగారెడ్డి: పాశమైలారం సిగాచి కంపెనీలో పేలుడు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 37కు చేరింది. మంగళవారం రాత్రి వర్షం కారణంగా సహాయక చర్యలు నిలిచిపోగా..బుధవార
Read Moreభూభారతి దరఖాస్తులు పరిష్కరించండి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్
Read Moreకలెక్టరేట్ లో బయోమెట్రిక్ పాటించండి : కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో
Read More












