తెలంగాణం

11 మందికి ఈవోలుగా ప్రమోషన్

​​​​​దేవాదాయ శాఖలో ఆరేండ్లుగా పెండింగ్.. మంత్రి చొరవతో ప్రక్రియ పూర్త  హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో11 మంది అధికారులకు ఎగ్జిక్యూటివ్ ఆ

Read More

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్..

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పలు వార్

Read More

ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌‌‌‌కు లేదు : శ్రీధర్ బాబు

నాంపల్లి, వెలుగు: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర

Read More

కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

 ప్రభుత్వ సేవలను మానిటర్ చేయాలి ఆదేశాలు జారీ చేసిన సీఎస్    హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా క

Read More

కవిత బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై విచారణ జూలై 22కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌‌‌&zw

Read More

లోక్​సభ ఎన్నికల ఫలితాలపై .. కాంగ్రెస్ కమిటీ పోస్టుమార్టం పూర్తి

లోక్​సభ ఎన్నికల ఫలితాలపై .. కాంగ్రెస్ కమిటీ పోస్టుమార్టం పూర్తి హైదరాబాద్, వెలుగు:  లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఆశించ

Read More

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు : శైలజా రామయ్యర్

బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సమీక్ష మెహిదీపట్నం, వెలుగు : బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండ కోటకు తరలి

Read More

భారతీయుడు సినిమా చూస్తూ యువకుడిని కత్తితో పొడిచిండు

అడ్డువచ్చిన మరొకరిపైనా అటాక్​  అనుకోని ఘటనతో  ప్రేక్షకుల పరుగులు   కూతురిని వేధించాడనే..వరంగల్‍ జిల్లా వర్ధన్నపేటలో ఘటన

Read More

2030 నాటికి సింగరేణిలో మూతపడనున్న బొగ్గు బాయిలు  : వాసిరెడ్డి సీతారామయ్య

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  సింగరేణిలోని బొగ్గు బాయిలు 2030నాటికి మూతపడే అవకాశం ఉందని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​యూనియన్​అధ్యక్షుడు వాసిరెడ్డ

Read More

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహాయుతి కూటమి హవా

11 సీట్లకు 9 స్థానాలు కైవసం ఎంవీఏ కూటమికి 2 సీట్లు ముంబై: మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎస్సీపీల మహాయుతి కూటమి సత్తా చాటిం

Read More

కుట్ర కేసులో కరీంనగర్ కోర్టుకు మావోయిస్టు మాజీ అగ్ర నేతలు 

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు శుక్రవారం క

Read More

సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరిస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

 గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉద్యోగులకు శాపం  ఆర్ అండ్​బీ అధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశం హైదరాబాద్, వెలుగు: ఆర్​అండ్​బీ శాఖలో

Read More

317 జీవో సవరణకు 52 వేల అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: 317 జీవోను సవరించి న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి 52,235 మంది ఉద్యోగులు, అధికారులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరిలో 30

Read More