తెలంగాణం
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపాలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బుధవారం ( జనవరి 29, 2025 ) ఉదయం సాంకేతికలోపం తలెత్తడంతో సుమారు రెండు గంటలకు పైగా మెట్రో రైళ్లు ని
Read Moreచకచకా సన్నాల మిల్లింగ్..ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం!
పంపిణీకి రెడీ అవుతున్న సివిల్ సప్లయ్స్ శాఖ బియ్యం, నూక శాతంపై మిల్లర్లతో చర్చలు కొలిక్కి ప్రతినెలా 1.75 లక్షల నుంచి 2 లక్షల టన్నుల బియ్యం అవసర
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో.. జైలు నుంచి తిరుపతన్న విడుదల
10 నెలల తర్వాత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు చంచల్గూడ జైలులోనే ప్రణీత్రావు, రాధాకిషన్ రావు హైదరాబాద్
Read Moreనల్గొండలో కేటీఆర్ది కామెడీ షో : బీర్ల ఐలయ్య
విప్ బీర్ల ఐలయ్య హైదరాబాద్, వెలుగు: నల్గొండలో రైతు ధర్నా పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కామెడీ షో చేశారని విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఈ మ
Read Moreజనవరి 29న పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష
పెండింగ్ బిల్లులు, స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పంచా యతీ రాజ్శాఖపై రివ్యూ చేపట్టను న్న
Read Moreగద్దర్ కు ఏ అవార్డూ సాటిరాదు : డాక్టర్ వెన్నెల
తెలంగాణ సమాజాన్ని కించపర్చేలా బండి సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల మాదాపూర్, వెలుగు:
Read Moreనగర శివార్లలో 2 ఐటీ పార్కులు : మంత్రి శ్రీధర్బాబు
పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూ కేటాయింపులపై ప్రత్యేక పాలసీ: మంత్రి శ్రీధర్బాబు రాష్ట్రంలో డ్యూ సాఫ్ట్వేర్ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి హై
Read Moreకోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్లకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: కోర్టుధిక్కరణ పిటిషన్లో ఇద్దరు ఐఏఎస్లకు హైకోర్టు నోటీసులిచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోర
Read Moreఆర్ఎస్ ప్రవీణ్కుమార్వి మతిలేని మాటలు
విప్ రామచంద్రు నాయక్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పదేండ్ల కుటుంబ పాలనతో తెలంగాణ 50 ఏండ్లు వెనక్కిపోయిందని ప్రభుత్వ విప్ రామచం
Read More'ఆత్మీయ భరోసా' అర్హుల గుర్తింపు.. ఫిబ్రవరి 2లోగా పూర్తి
మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు ఇప్పటికే 18 వేల మందికి నగదు జమ హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం
Read Moreవికారాబాద్ జిల్లా అభివృద్ధే లక్ష్యం : గడ్డం ప్రసాద్కుమార్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా అభివృద్ధే తన కర్తవ్యమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కోట్ పల్లి, బంట్వారం మండలాల్లో కల్యాణలక్
Read Moreపద్మ అవార్డులపై కావాలనే రాజకీయం :పాయల్ శంకర్
బీజేపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కావాలనే పద్మ అవార్డులపై రాజకీయం చేస్తోందని, లేనిపో
Read Moreవిద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా చేస్తం : భట్టి
విద్యా రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించాం: భట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల స్కూల్స్ నిర్మిస్తున్నామని వెల్లడి హైదరాబాద్, వెలుగు:
Read More












