తెలంగాణం

గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. గురువారం హుస్నాబాద్ బంజారా భవన్ లో జ

Read More

తెలంగాణ ఇచ్చిన పార్టీ.. మీకు థర్డ్ క్లాస్ పార్టీనా?

కేటీఆర్​పై పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఫైర్ హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ను థర్డ్ క్లాస్ పార్టీ అని కేటీఆర్ చేసిన కామెంట్లపై పీ

Read More

చెరువును కాపాడినం.. ముంపు సమస్య తీర్చినం

హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ కూకట్​ పల్లి నల్లచెరువు సందర్శన ఆక్రమణలు తొలగించడంతో 12 ఎకరాల విస్తీర్ణం పెరిగిందని వ్యాఖ్య హైదరాబాద్ సిటీ, వెలుగ

Read More

టీచర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

బాల్కొండ, వెలుగు : బాల్కొండ మోడల్ స్కూల్ లో బోటనీ వృక్షశాస్త్రం టీచర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ గుర

Read More

ఫోరెన్సిక్ వెహికల్ ప్రారంభం

కామారెడ్డిటౌన్, వెలుగు:మొబైల్ ఫోరెన్సిక్​వెహికల్​ను గురువారం ఎస్పీ రాజేశ్​చంద్ర జెండా ఊపి ప్రారంభించారు. నేరాలు జరిగినప్పుడు సంఘటనా స్థలాల్లో  సా

Read More

గణేశ్ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : గణేశ్​ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్​లో ఆయా శాఖల అధి

Read More

మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తం

తొలిసారి రూ.150 కోట్లు రిలీజ్ చేశాం: మంత్రి సీతక్క     డబుల్ రోడ్లు, డివైడర్లు డెవలప్ చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్, వెలుగు

Read More

మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి : ఏసీపీ శ్రీనివాస్

బోధన్, వెలుగు:  గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. గురువారం బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో జరిగిన శాంతి

Read More

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

కామారెడ్డి, వెలుగు : చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు.  గురువారం ఎస్పీ రాజేశ్​చంద్ర మీడియాకు వ

Read More

ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేస్తా : తోట లక్ష్మీకాంతారావు

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పిట్లం, వెలుగు : ముదిరాజ్​ల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం మద్నూర్

Read More

భక్తి శ్రద్ధలతో గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి : షబ్బీర్అలీ

ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​అలీ నిజామాబాద్​, వెలుగు: భక్తిశ్రద్ధలతో గణేశ్​ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సూచించారు. గుర

Read More

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి : ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా

జన్నారం, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఆదేశించారు. జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ

Read More

ఆగష్టు 22న పల్లెల్లో పనుల జాతర నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం  కామారెడ్డి, వెలుగు : ప్రతి పల్లెలో శుక్రవారం పనుల జాతర నిర్వహించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

Read More