తెలంగాణం

భువనగిరిలో పోటాపోటీగా ఆందోళనలు... బీఆర్ఎస్ నేతల ​అరెస్ట్​లు

కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ యత్నం యాదాద్రి, వెలుగు : బీఆర్​ఎస్​ ఆఫీసుపై దాడి జరిగిన ఘటనతో భువనగిరిలో ఉద్రిక్త వాతావరణం న

Read More

పెబ్బేరులో నేషనల్​ క్రికెట్​ టోర్నీ విజేతల సంబురాలు

పెబ్బేరు, వెలుగు: యూపీలోని లక్నోలో అండర్–15 టీ-10 నేషనల్​ క్రికెట్​ టోర్నీలో విజేతలుగా నిలిచిన వనపర్తి జిల్లా పెబ్బేరు టీమ్ ఆదివారం పట్టణంలో సంబ

Read More

అక్కమహాదేవి గుహలకు.. నేటి నుంచి ట్రెక్కింగ్, సఫారీ సేవలు

అమ్రాబాద్, వెలుగు: నల్లమలలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా దోమలపెంట నుంచి అక్కమహాదేవి గుహలకు ట్రెక్కింగ్, సఫారీ సేవలను సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు

Read More

వెంచర్లకు రైతు భరోసా ఇవ్వం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరీంనగర్ జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   కరీంనగర్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలనే

Read More

మూసాపేట మండలంలో అక్రమ మట్టి తరలింపుపై ఫిర్యాదు..ఫీల్డ్​ విజిట్​ చేసిన ఆఫీసర్లు

అడ్డాకుల, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా మూసాపేట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఒక చోట తవ్వకాలకు పర్మిషన్​ తీసుకొని.. మరో చోట మట్టిని తవ్వి అక్రమంగా

Read More

నక్క దాడిలో ముగ్గురికి గాయాలు

ముస్తాబాద్, వెలుగు:  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామంలో ఆదివారం నక్కదాడిలో ముగ్గురు గాయపడ్డారు.  స్థానికులు తెల

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. &nb

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని పట్ పటీ తాండలో రూ.70 లక

Read More

ఎస్టీపీపీకి గ్రీన్ ఎన్విరో సేఫ్టీ గోల్డ్ అవార్డ్

జైపూర్, వెలుగు : సేఫ్టీ ఎక్సలెన్స్ పవర్ థర్మల్ సెక్టర్ విభాగంలో జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ గోల్డ్ అవార్డు అంద

Read More

శాంతిఖని-2 ఓసీపీని రద్దు చేయాలి.. జేఏసీ నేతలు డిమాండ్

బెల్లంపల్లి, వెలుగు: సింగరేణి సంస్థ ప్రారంభించ తలపెట్టిన శాంతిఖని-2 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును రద్దు చేసి, అదే ప్రాంతంలో భూగర్భ గనిని పునఃప్రారంభించాలన

Read More

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తాం : భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణాన

Read More

పూసాయి ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

ఆదిలాబాద్, వెలుగు: జైనథ్ మండలంలోని పూసాయి ఎల్లమ్మ తల్లి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారానికి తోడు సంక్రాంతి సెలవులు రావడంతో జిల్లా నుం

Read More

జాతరలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ

నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్​చెరు, వెలుగు: జాతరలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని కాంగ్రెస్​నేతలు  నీలం మధు, కాట శ్రీనివాస

Read More