తెలంగాణం
హైదరాబాద్లో రైలెక్కి.. స్టేషన్ఘన్పూర్కు .. బాలుడిని తల్లికి అప్పగించిన పోలీసులు
స్టేషన్ఘన్పూర్, వెలుగు: హైదరాబాద్కు చెందిన ఓ బాలుడు రైలెక్కి స్టేషన్ఘన్పూర్చేరుకున్నాడు.. పోలీసులు అతని వివరాలు తెలుసుకొని హైదరాబాద్తీసుకెళ్లి,
Read Moreజీఎఫ్సీ కేటగిరీలో వరంగల్కు స్టార్ రేటింగ్
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: ఢిల్లీలో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ -2024–25 అవార్డులు ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థకు జాతీయ స
Read Moreకాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో50 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాజీపేట, వెలుగు: కాజీపేటలో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో 50 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరార
Read Moreమహిళాభ్యున్నతే సర్కారు లక్ష్యం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆలేరు (యాదాద్రి), వెలుగు : మహిళాభ్యున్నతే లక్ష్యంగా తమ సర్కారు ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇందిరా మహిళా శక్
Read Moreహైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక రియల్టర్లు చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బలవనర్మణాలకు పాల్పడుతున్నారు. శుక్రవ
Read Moreఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లకు జూలై 19నుంచి దరఖాస్తులు
వచ్చే నెల 10 వరకు అప్లికేషన్ల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అందుబాటులో 33 వేల సీట్లు
Read Moreదేవరుప్పుల మండలంలో కూతురితో అసభ్య ప్రవర్తన.. తండ్రిపై పోక్సో కేసు నమోదు
పాలకుర్తి ( దేవరుప్పుల), వెలుగు : కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న తండ్రిపై పోక్సో కేసు నమోదైన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. దేవరుప్పుల మండలంలోని ఒక గ
Read Moreమహిళలు ఆర్థికంగా బలపడాలి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర/బోయినిపల్లి, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నా
Read Moreసర్వారెడ్డిపల్లిలో తాగునీటి కోసం వాట్సప్ ఉద్యమం
గంగాధర, వెలుగు: గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి ఎస్సీ కాలనీవాసులు మంచినీటి కోసం సోషల్మీడియా వేదికగా కొన్నినెలలుగా ఉద్యమం చేస్తున్నారు. తాగునీటి కష్టాలప
Read Moreబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
జగిత్యాల/ధర్మపురి, వెలుగు: బీసీలకు 42శాతం రిజర్వేషన్అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్&
Read Moreరవీంద్రనగర్లోని కర్జెల్లీ ఫారెస్ట్ ఆఫీస్ ముందు దిందా పోడు రైతుల ధర్నా
గ్రామస్తుడిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్అధికారులు వ్యతిరేకిస్తూ గ్రామస్తుల ఆందోళన కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం దిందా గ్రామాని
Read Moreజగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి : బీసీ నాయకులు
సూర్యాపేట, వెలుగు: బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్యయాదవ్ ఫోన్ ను ట్యాపింగ్ చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని బీ
Read Moreతెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ శ్యాం కోశీ..కేంద్రం ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. శ్యాం కోశీ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం గురువారం నియామక ఉత్తర్వులిచ్చింది.
Read More












