తెలంగాణం
హైదరాబాద్ లో దారుణం.. కూతురిని ప్రేమిస్తున్నాడని తండ్రి ఏకంగా పెట్రోల్ తో దాడి..
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ప్రదీప్ అనే వ్యక్తి ఇంటిపై పెట్రోల్ తో దాడికి పాల్పడ్డారు.
Read Moreఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ.. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంక
Read Moreమా నియోజకవర్గానికి రావద్దంటూ ఆర్మూర్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోస్టర్లు..
ఆర్మూర్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి తన నియోజకవర్గం ప్రజల నుంచి తీవ్ర వ్యతికత ఎదురవుతోంది. ఇందులోభాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మర
Read Moreలిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పండుగ పూట విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఏనే వద్ద రాత్రి వేళ లిఫ్ట్ అడుగుతున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీక
Read Moreతీర్థయాత్రలకు వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి సజీవ దహనం
తెలంగాణ నుంచి తీర్థయాత్రలకు వెళ్లిన యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కుభీర్ మండలం పల్సీ గ్రామానికి చెం
Read Moreఒకరితో ప్రేమ.. మరొకరితో అక్రమ సంబంధం.. నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హత్యకు గురైన యువతి, యువక
Read Moreనార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్: యువతిది ఛత్తీస్గఢ్.. యువకుడిది మధ్యప్రదేశ్
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జరిగిన డబుల్ మర్డర్ కేసులో పోలీసుల
Read Moreతెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజన్ పాల్ నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే బాంబై హైకోర్టు
Read Moreనార్సింగి జంట హత్యల కేసు అప్డేట్.. యువతి, యువకుడు ఎవరంటే..?
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై వెలుగుచూసిన డబుల్ మర్డర్ కేసులో పో
Read Moreఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా
హైదరాబాద్: పతంగులు ఎగరేసే చైనా మాంజా చాలా ప్రమాదకరం. ఈ మాంజాను నిషేదించాలని పోలీసులు గొంతు అరిగిపోయాలా చెబుతున్నారు. కొన్ని నిమిషాల సంతోషం కోసం ప్రకృత
Read Moreపసుపు రైతులకు గుడ్ న్యూస్: నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ వేళ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ప్రా
Read Moreపసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్: కేంద్రమంత్రి బండి సంజయ్
నిజామాబాద్: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నాయని కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 2025, జనవరి 14న నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్
Read Moreనార్సింగ్ గుట్టలపై అబ్బాయి, అమ్మాయి హత్య.. ఎవరు వీళ్లు.. ఎక్కడివారు..?
హైదరాబాద్ సిటీ సంక్రాంతి సంబరాల్లో ఉండగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సిటీలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు సంచలనంగా మారాయి.
Read More












