తెలంగాణం
ఆదిలాబాద్ జిల్లాలో ఎకరానికి 4 క్వింటాళ్లే .. ఈ ఏడాది సాగు పెరిగినా తగ్గిన పత్తి దిగుబడి
జిల్లాలో 90 శాతం ముగిసిన కొనుగోళ్లు అంచనా 32 లక్షలు.. వచ్చింది 21 లక్షల క్వింటాళ్లు నాణ్యతలేని విత్తనాలతోనే నష్టపోయామంటున్న రైతులు ఆ
Read Moreతిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ..మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం : చంద్రబాబు
బాధితులందరికీ ఇయ్యాల వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏపీ సీఎం ఆగ్రహం డీఎస్పీ, గోశాల
Read Moreకాంగ్రెస్ కబంధహస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తం..ఏసీబీ వాళ్ల దగ్గర ప్రశ్నలేమీ లేవు.. రేవంత్కు భయపడం : కేటీఆర్
మళ్లీ చెప్తున్నా.. ఇదో లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం ఏసీబీ వాళ్లు 82 ప్రశ్నలు అడిగిన్రు.. అడిగినవే మళ్లీ మళ్లీ అడిగిన్రు రేవంత్ బలవంతంగ
Read Moreయాసంగిలో సాగు జోరు.. భారీగా పెరిగిన కరెంట్ వాడకం
సాగు జోరు..కరెంట్ డిమాండ్ పీక్స్! రాష్ట్రంలో 14,655 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్ గత పదేండ్లలో జనవరి నెలలో ఇదే ఎక్కువ ఈ ఏడాది యాసంగి స
Read Moreఫార్ములా రేస్తో రూ. 700 కోట్ల లాభాలొస్తే.. ఎటుపోయినయ్?
టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్,యాడ్స్ ఆదాయం ఏమైంది? కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలేసిన బీఆర్ఎస
Read Moreసీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్కు ఏసీబీ కోర్టు అనుమతి
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 13 నుంచి 23 వరకు విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిం
Read Moreతెలంగాణ భవన్ దగ్గర పోలీస్ వాహనాల మోహరింపు
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ దగ్గర భారీ సంఖ్యలో పోలీస్ వాహనాలు మోహరించాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్.. ఏసీబీ విచారణకు హాజరయిన క్రమంలోనే..
Read Moreకొనసాగుతోన్న విచారణ .. ఏసీబీ ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి .!
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. జనవరి 9న ఉదయం 10.30 నుంచి అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. కేటీఆర్ వెంట సీనియర్
Read Moreఎడ్యుకేషన్ బాగుంటేనే దేశం బాగుంటది : ఎంపీ వంశీకృష్ణ
ఎడ్యుకేషన్ బాగుంటేనే దేశం బాగుంటుంది..అభివృద్ధి చెందుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. గోదావరిఖని ప్రశాంత్ నగర్ లోని జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ హ
Read Moreసంక్రాంతి స్పెషల్ బస్సులు బయల్దేరబోతున్నాయ్.. హైదరాబాద్లో ఈ ఏరియాల నుంచే..
హైదరాబాద్: సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడిపేందుకు టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారిని
Read Moreశంషాబాద్ లో చెరువులపై హైడ్రా ఫోకస్.. పరిశీలించిన కమిషనర్ రంగనాథ్..
హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపిన హైడ్రా ఇప్పుడు శంషాబాద్ పై ఫోకస్ పెట్టింది. శంషాబాద్ పరిధిలోని చారి నగర్ లో కబ్జాలకు గ
Read Moreరేపు ( జనవరి 10 ) తిరుపతికి సీఎం రేవంత్రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా శుక్రవారం ( జనవరి 10, 2025 ) సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి శ్రీవ
Read Moreఇక్కడి వైద్య సేవలు బాగున్నాయి
బచ్చన్నపేట, వెలుగు : తెలంగాణ పల్లె ప్రాంతాల్లో వైద్య సేవలు బాగున్నాయని, తమ వద్ద కూడా అమలు చేస్తామని ఒడిస్సా నుంచి వచ్చిన వైద్యబృందం సభ్యులు తెలిపారు.
Read More












