తెలంగాణం

తెలంగాణ భవన్ లో స్తూపం రంగు మారింది

న్యూఢిల్లీ, వెలుగు : ఎట్టకేలకు ప్రజా తెలంగాణలో అమరుల స్తూపం రంగుమారింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అమరుల స్తూపం ఏర్పాటు చేశారు

Read More

కొండగట్టుకు 2 లక్షల మంది భక్తులు..కన్నుల పండుగగా హనుమాన్‌‌‌‌ జయంతి

జగిత్యాల జిల్లా ముత్యంపేటలోని కొండగట్టు అంజన్న క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కాషాయ మయమైంది. జై శ్రీరామ్,

Read More

తొలిదశలో తండ్రి మలిదశలో కొడుకు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకా ఫ్యామిలీ

తెలంగాణ ఉద్యమంలో  కాకా వెంకటస్వామి  ఫ్యామిలీది  కీలకపాత్ర. తొలిదశ ఉద్యమంలో వెంకటస్వామి తూటా దెబ్బలు తిని చావు అంచుల వరకూ వెళ్లారు. 1969

Read More

జయ జయహే తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలవుతున్నది. కానీ, గత ప్రభుత్వం మనకు రాష్ట్ర గీతాన్ని నిర్దేశించలేదు. ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజాకవి అందెశ్ర

Read More

1969 అమరుల యాదిలో స్థూపాల ఏర్పాటు

అసెంబ్లీ ఎదుట గన్‌‌‌‌పార్కులో, సికింద్రాబాద్ క్లాక్ టవర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఏర్పాటు స్తూపాల

Read More

తల్లి రుణం తీర్చుకునే వేళ

దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలు నెరవేరిన వేళ  తల్లి  సోనియా గాంధీ ఋణం తీర్చుకుందాం. సోనియమ్మ పట్టుదల కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

Read More

హైదరాబాద్ ఇక మనదే

    ముగిసిన పదేండ్ల ఉమ్మడి రాజధాని గడువు       సిటీలోని భవనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే..  హైదరాబాద్

Read More

ఇజ్రాయిల్‌‌‌‌లో ఉద్యోగాల పేరుతో  మోసం..17 లక్షలు వసూలు చేసి పరార్

    50 నుంచి 60 మంది వద్ద లక్షల్లో వసూలు కామారెడ్డి, వెలుగు : ఇజ్రాయిల్‌‌‌‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బు

Read More

ఉద్యమ దివిటీ ఉస్మానియా.. తెలంగాణ సాధనలో విద్యార్థుల కీలక పాత్ర

తొలి దశ నుంచి మలి దశ వరకు అలుపెరుగని పోరు ఎందరో విద్యార్థుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన స్వరాష్ట్రం సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ

Read More

తెలంగాణలో పోలీస్ శాఖ కొత్త లోగో ఇదే

టీఎస్‌‌ఎస్‌‌పీ లోగోను టీజీ ఎస్‌‌పీగా మార్పు హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర పోలీస్‌‌ డిపార్ట్‌‌మ

Read More

సీఎంఆర్ కుంభకోణంపై అంతా సైలెన్స్!

రూ.20 కోట్లలో ఒక్క రూపాయి వసూలు చేయలే కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్న ఆఫీసర్లు గద్వాల, వెలుగు : సీఎంఆర్  కుంభకోణంపై అంతా సైలెన్స్​గా

Read More

34 కౌంటింగ్​ కేంద్రాలు..అడుగడుగునా నిఘా : వికాస్​రాజ్​

లోక్​సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు: వికాస్​రాజ్​ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్..8.30కి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పోస్టల్​ బ్యాలెట్

Read More

సర్కార్ స్కూళ్లలో మెరుగవుతున్న సౌలతులు

    మెదక్​జిల్లాలో రూ.20.62 కోట్ల విలువైన పనులు      సంగారెడ్డి జిల్లాలో రూ.27 కోట్లు రిలీజ్     క

Read More