తెలంగాణం

ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ యూరియా అమ్ముడుపోతలే..కేంద్ర సబ్సిడీ వస్తలే !

రాష్ట్రంలో మార్క్‌‌ఫెడ్‌‌ గోడౌన్లకే పరిమితమైన 90 వేల టన్నులు టన్ను యూరియా అమ్మితే కేంద్రం నుంచి రూ. 40 వేల సబ్సిడీ అమ్మకాలు

Read More

కాకా డాక్టర్ బీఆర్ అంబెద్కర్ కాలేజీలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురం

వెలుగు ముషీరాబాద్: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ట్రెడిషనల్ ​వేర్​ల

Read More

మీసేవలో ఆధ్వర్యంలో మీ టికెట్ యాప్.. యూజర్ ఛార్జీలుండవ్

మీ సేవ ఆధ్వర్యంలో మీ టికెట్ యాప్! బస్సు, మెట్రో, పార్కులు, గుళ్లు సహా అన్ని రకాల టికెట్లు ఒకే యాప్​లో ప్రారంభించిన మంత్రి శ్రీధర్​ బాబు ఇతర

Read More

మహబూబ్​నగర్ జిల్లాలో వరి చేన్లపై వింటర్​ ఎఫెక్ట్

పెరిగిన చలి తీవ్రత పైర్లపై సుక్ష్మధాతు, ఫంగస్​ ప్రభావం నాట్లేసిన వారానికే చచ్చిపోతున్న  మొక్కలు మహబూబ్​నగర్​, వెలుగు : ఈ యాసంగి సీజన్

Read More

యాదగిరిగుట్ట, వేములవాడలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబైన యాదగిరిగుట్ట, వేములవాడ గుట్టలో ఉదయం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు నారసింహుడి దర్శనం యాదగిరిగుట్టలో నేటి ను

Read More

ఇకపై చట్టంగా భూభారతి..మెరుగైన రెవెన్యూ సేవలు

బిల్లును ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్​వర్మ గెజిట్​ కాపీని మంత్రి పొంగులేటికి అందించిన ప్రిన్సిపల్​ సెక్రటరీ ధరణి పేరు భూ భారతిగా మార్పు! ఫిబ్

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు షురూ

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఓటర్లు 8,496 మంది  ఎన్నికల సిబ్బంది, బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌&zwn

Read More

సిరిసిల్ల భూ దందా విలువ 1000 కోట్లు!

గత ప్రభుత్వ హయాంలో 2 వేల ఎకరాలు స్వాహా చేసిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన 250 ఎకరాల భూములు వెనక్కి రై

Read More

37 పనులు రూ.2.17 కోట్లు .. మెదక్ జిల్లాలో తీరనున్న అంతర్గత రోడ్ల సమస్య

మెదక్, నర్సాపూర్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉపాధి హామీ నిధులు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయింపు  మెదక్​, వెలుగు: మహాత్మా

Read More

ఎక్స్ ట్రా ​బోగీల్లేవ్.. కొత్త రైళ్లే: వచ్చే ఏడాది పరుగులు పెట్టనున్న 10 కొత్త మెట్రో రైళ్లు

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారుల నిర్ణయం  అదనపు బోగీలు తెచ్చేందుకు వీలుకాకపోవడంతో కొత్త రైళ్ల వైపు మొగ్గు హైదరాబాద్ సిటీ, వెలుగు:హ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో ఎకరానికి 4 క్వింటాళ్లే .. ఈ ఏడాది సాగు పెరిగినా తగ్గిన పత్తి దిగుబడి

జిల్లాలో 90 శాతం ముగిసిన కొనుగోళ్లు అంచనా 32 లక్షలు.. వచ్చింది 21 లక్షల క్వింటాళ్లు నాణ్యతలేని విత్తనాలతోనే నష్టపోయామంటున్న రైతులు  ఆ

Read More

తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ..మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం : చంద్రబాబు 

బాధితులందరికీ ఇయ్యాల వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడి  అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏపీ సీఎం ఆగ్రహం   డీఎస్పీ, గోశాల

Read More

కాంగ్రెస్​ కబంధహస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తం..ఏసీబీ వాళ్ల దగ్గర ప్రశ్నలేమీ లేవు.. రేవంత్​కు భయపడం : కేటీఆర్​

మళ్లీ చెప్తున్నా.. ఇదో లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం ఏసీబీ వాళ్లు 82 ప్రశ్నలు అడిగిన్రు.. అడిగినవే మళ్లీ మళ్లీ అడిగిన్రు రేవంత్​ బలవంతంగ

Read More