తెలంగాణం

భద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ

భద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో. రామనారాయణ, ప్రవర విషయంలో హైకోర్టు ఉత్తర్వులతో ఐదుగురు సభ్యులకు కమిటీని నియమించ

Read More

కరీంనగర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోటల్లో ఫుడ్ సెక్యూరిటీ అధికారుల ఆదివారం తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత పాటించకుండా, నాణ్యతలేని ఆహారపదార్థాలు వ

Read More

రెమాల్ తుపాన్ ప్రభావం: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఎప్పుడంటే..

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ బలపడింది. ఆదివారం ఉదయం 5గంటలకు తీవ్ర తుపాన్‌గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్

Read More

భక్తులతో భద్రాద్రి కిటకిట

భద్రాచలం, వెలుగు :  వీకెండ్​ ఎఫెక్ట్​ శనివారం రామాలయంలో కన్పించింది. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం నుంచే క్యూలైన్లన్నీ నిండిపోయాయి. దీనితో ని

Read More

తీన్మార్ మల్లన్నకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలి

    కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, నాయకులు ఖమ్మం టౌన్/జూలూరుపాడు/కల్లూరు/పాల్వంచ రూరల్, వెలుగు  : ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యు

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ వెంకట్​రావు

    జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్​రావు   సూర్యాపేట, వెలుగు : శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహ

Read More

మల్లన్న గెలుపునకు కృషిచేయాలి

యాదాద్రి, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థి తీన్మార్​మల్లన్న గెలుపునకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​క

Read More

ప్రేమేందర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : బండి సంజయ్

    బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ​నల్గొండ అర్బన్​, వెలుగు : చంపుతామని బెదిరించినా జెండా వదలని ధైర్యవంతుడు ప్రేమేంద

Read More

చిన్నారులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి : చింతల శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు: చిన్నారులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సింగరేణి ఆర్జీ 1 ఏరియా జనరల్​ మేనేజర్​ చింతల శ్రీనివాస్​ అన్నారు. నెల రోజులుగా వర్క్​ ప

Read More

ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి 

ములుగు, వెలుగు : ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ములుగు జిల్లాలో మొత్తం 17 పోలింగ్ కేంద్రాల్లో 10,299 మంది

Read More

ఘనంగా అంజన్న నగర సంకీర్తన

నర్సంపేట/ ముగులు, వెలుగు : హనుమాన్​మాలధారణ భక్తులు స్వామివారి నగర సంకీర్తన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. నర్సంపేట టౌన్​లో శివాంజనేయ స్వామ

Read More

నిరుద్యోగులు, ఉద్యోగులంతా మా వైపే

హనుమకొండ, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానంలో నిరుద్యోగులు, ఉద్యోగులంతా బీజేపీ వైపే ఉన్నారని, ఆ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్​రెడ

Read More

ప్రైవేట్‌‌‌‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో రిజల్ట్స్ : పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్స్‌‌‌‌  టెన్త్‌‌‌‌లో మంచి రిజల్

Read More