తెలంగాణం

జనవరి 4న కేబినెట్ భేటీ.. రైతు భరోసా, కులగణనపై కీలక నిర్ణయాలు

కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం టూరిజం పాలసీకి ఆమోదం తెలిపే చాన్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ ఈ నెల 4వ తేదీన భేటీ క

Read More

పుల్లూరు టోల్ ప్లాజా వద్ద గంజాయి కలకలం!

    ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ     18.30 గ్రాముల గంజాయి స్వాధీనం గద్వాల/అలంపూర్, వెలుగు :

Read More

కొత్త సందడి..వరంగల్ జిల్లాలో జోష్ గా న్యూ ఇయర్​ సంబరాలు

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. యూత్ డ్యాన్సులు చేస్తూ 2024 కు గుడ్ బై చెప్పారు. డ్యాన్సులు, కేరిం

Read More

 లైంగిక దాడి కేసులో..యువకుడికి 20 ఏండ్లు జైలు 

ఎల్బీనగర్, వెలుగు: ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్​చేసి లైంగికదాడికి  పాల్పడిన యువకుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిం

Read More

జీతాలియ్యకుంటే బతికేదెట్లా?..8 నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు రావట్లే

వనపర్తి జిల్లాలో రూ.1.02 కోట్ల బకాయిలు వనపర్తి, వెలుగు : గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులు నెలల తరబడి వేతనాలు అందక ఆందోళన చెందుతున్నార

Read More

617 మంది పోలీసులకు పతకాలు

  గ్రేహౌండ్స్‌ కమాండెంట్‌ రాకేశ్‌కు టీజీ శౌర్య పతకం 17 మందికి మహోన్నత,460 మందికి సేవా పతకాలు ప్రకటించిన స్పెషల్ చీఫ్&zwnj

Read More

భారీగా అల్ఫ్రాజోలం పట్టివేత..సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ వెల్లడి

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద మంగళవారం చేపట్టిన పోలీసుల తనిఖీల్లో 350 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుబడిందని సంగారెడ్డి ఎస్

Read More

న్యూ ఇయర్ చేసుకునేందుకు వెళ్తుండగా విషాదం

    బైక్ అదుపు తప్పి కాల్వలో పడి ఇద్దరి మృతి     మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఘటన దండేపల్లి, వెలుగు: న్యూ ఇయర్

Read More

ఎస్టీల్లో చేర్చాలని కాయితీ లంబాడీల లడాయి

బీసీ నుంచి  ఎస్టీలో చేర్చాలని ,​ పోడు పట్టాలు ఇవ్వాలని కొన్నేళ్లుగా పోరాటం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు 3,100 కుటుంబాలు దూరం రాష్ట్ర

Read More

యాదాద్రి జిల్లాలో స్పీడ్ గా ఇందిరమ్మ ఇండ్ల సర్వే

యాదాద్రిలో 93.1 శాతం పూర్తి చివరి స్థానంలో అసిఫాబాద్ యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాదాద్రి జిల్లాలో స్పీడ్​గా సాగుతోంది. సర్వే ఆర

Read More

కొత్త సంవత్సర వేళ..యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు..న్యూ ఇయర్ కావడంతో ఉదయం నుంచే  బారులు తీరారు. లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి

Read More

యాసంగికి శ్రీరాంసాగర్ నీటి విడుదల

బాల్కొండ,వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా మిడ్ మానేరు కు మంగళవారం నీటి విడుదల చేసినట్టు ఇరిగేషన్ డీఈ గణేశ్ తె

Read More

రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు..82 శాతం రుణాలిచ్చిన బ్యాంకులు

వానాకాలం లక్ష్యంలో 82%  రుణాలిచ్చిన బ్యాంకులు యాసంగిలో రూ.36 వేల కోట్ల లోన్లు టార్గెట్ ఇప్పటికే రూ.10 వేల కోట్ల రుణాలిచ్చిన బ్యాంకర్లు

Read More