Gold Price Today: ఏడాది చివర్లో వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల కిందట కొనగలిగిన స్థాయిలో ఉన్న లోహాలు నిరంతరాయంగా పెరగటంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలు భారీగా పుంజుకుని షాక్ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా తమ ప్రాంతంలో రేట్లను గమనించటం మంచిది.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ 14తో పోల్చితే 10 గ్రాములకు డిసెంబర్ 15న రూ.820 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.82 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 15న):
హైదరాదాబాదులో రూ.13వేల 473
కరీంనగర్ లో రూ.13వేల 473
ఖమ్మంలో రూ.13వేల 473
నిజామాబాద్ లో రూ.13వేల 473
విజయవాడలో రూ.13వేల 473
కడపలో రూ.13వేల 473
విశాఖలో రూ.13వేల 473
నెల్లూరు రూ.13వేల 473
తిరుపతిలో రూ.13వేల 473
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 14తో పోల్చితే ఇవాళ అంటే డిసెంబర్ 15న 10 గ్రాములకు రూ.750 పెరుగుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 15న):
హైదరాదాబాదులో రూ.12వేల 350
కరీంనగర్ లో రూ.12వేల 350
ఖమ్మంలో రూ.12వేల 350
నిజామాబాద్ లో రూ.12వేల 350
విజయవాడలో రూ.12వేల 350
కడపలో రూ.12వేల 350
విశాఖలో రూ.12వేల 350
నెల్లూరు రూ.12వేల 350
తిరుపతిలో రూ.12వేల 350
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభంలో కొనసాగిస్తోంది. డిసెంబర్ 15న కేజీకి వెండి డిసెంబర్ 14తో పోల్చితే రూ.2వేల 900 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2 లక్షల 13వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.213 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
