తెలంగాణం

క్వాలిటీ సీడ్ నే కొనుగోలు చేయాలి : సంతోష్

గద్వాల, వెలుగు: రైతులు క్వాలిటీ సీడ్ నే కొనుగోలు చేయాలని కలెక్టర్  సంతోష్  సూచించారు. శనివారం గద్వాల మండలం చెంగంపల్లి విలేజ్ లో వ్యవసాయ శాఖ

Read More

అవార్డు గ్రహీతకు సన్మానం

ఊట్కూర్, వెలుగు: గ్లోబల్  ఐకాన్  అవార్డుకు ఎంపికైన మండలంలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన రిషి కుమార్ ను శనివారం మక్తల్  ఎమ్మెల్యే వాకి

Read More

స్కూళ్ల రిపేర్లు పూర్తిచేయాలి : మను చౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: స్కూల్స్ రీ ఓపెనింగ్ కు ముందే యూనిఫామ్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన డీఈవో శ్రీనివాస్

Read More

ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలి : దామోదర రాజనర్సింహ

టేక్మాల్, వెలుగు: భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటే ముక్తి కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం మండల పరిధిలోని బ

Read More

ఘనంగా వరదరాజు స్వామి బ్రహ్మోత్సవాలు

    స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న నీలం మధు  ములుగు, వెలుగు: వరదరాజుస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ కాం

Read More

అన్నీ గమనిస్తున్నాం.. నకిలీ జోలికి పోకండి : ఎస్పీ సురేశ్

    ఎస్పీ సురేశ్ కుమార్ హెచ్చరిక  కాగజ్ నగర్, వెలుగు:  రైతులు బాగుంటేనే సమాజం, దేశం బాగుంటుందని.. వాళ్లను మోసం చేస్తే ఊరుక

Read More

కడెం ప్రాజెక్ట్ పనుల పరిశీలన

కడెం, వెలుగు: కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తుల పనులను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్ రావు శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రాజెక్టు ఎస్ఈ రవీందర

Read More

సింగరేణి హాస్పిటల్​ను మూసేస్తే ఊరుకోం : గడ్డం వినోద్

    సీఎండీ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే వినోద్  బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల

Read More

ఆధారాలు లేని పిటిషన్‌‌‌‌ వేసినందుకు రూ.25 వేలు జరిమానా

పిటిషనర్​పై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: ఆధారాలు లేకుండా కోర్టు ధిక్కార పిటిషన్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషనర్‌‌

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ..ఉచిత దర్శనానికి 2 గంటల సమయం

యాదాద్రి భువనగిరి జిల్లా :- ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. 2024 మే 26న ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉద

Read More

సివిల్ సప్లయ్స్​లో భారీ స్కాం.. కాళేశ్వరం తర్వాత పెద్ద కుంభకోణం ఇదే: బండి సంజయ్

    దీనిపై మంత్రి ఉత్తమ్ విచారణ చేపట్టాలె     లేదంటే ఆయన కూడా మిల్లర్లతో లాలూచీ పడ్డట్టేనని కామెంట్స్   

Read More

రైతులందరికీ బోనస్​ ఇవ్వండి : సీపీఎం నేతలు

    సీఎంకు సీపీఎం నేతల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: రైతులు, ఇండ్లు లేని పేదల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ ను సీపీఎం నేతలు కోర

Read More

దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు

    పీఏసీఎస్ మేనేజింగ్ కమిటీ పదవి నుంచి తొలగింపు      కోనాపూర్ సొసైటీ అక్రమాలపై శాఖాపరమైన చర్య    

Read More