
తెలంగాణం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మే 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత
Read Moreతెలంగాణలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇటీవల హోటళ్లు రెస్టారెంట్లపై వరుసగా దాడులు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నార
Read Moreకేసీఆర్ జనరేటర్ తో సభలు పెట్టి కరెంట్ పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కేసీఆర్ జనరేటర్లతో సభలు పెట్టి.. కరెంట్ పోయిందంటూ దుష్ప్రచారం చేస్తు
Read Moreసివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం పట్టిచ్చింది: ఉత్తమ్
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మమ్మల్నీ బద్నాం చేస్తున్నాయని ఫైరయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.సివిల్ సప్లయ్ శాఖపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతూ ఆరోపణలు
Read MoreWeather update: రెమల్ తుఫాన్... రెడ్ అలర్ట్.. బెంగాల్, ఒడిశా అల్లకల్లోలం
పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు.రెండు రోజుల పాటు ( మే 27,28) రెమల్ తుపాను కారణంగా మత్స్యక
Read Moreహైదరాబాద్లో మిట్ట మధ్యాహ్నం వర్షం బీభత్సం..
హైదరాబాద్ నగరంలోపాటు నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఆదివారం (మే26) ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.నగరంలో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం
Read Moreనల్లగొండ జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ..పలు రైళ్ల నిలిపివేత
నల్లగొండ జిల్లాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దామరచర్ల మండలం విష్ణుపుంర వద్ద గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స రైల
Read Moreశామీర్ పేటలో ఈదురుగాలుల బీభత్సం..చెట్టువిరిగిపడి బైకర్ మృతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట్ వెళ్లే దా
Read Moreహైదరాబాద్లో ఈదురుగాలుల బీభత్సం.. పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ ను మబ్బులు కమ్మేశాయి. నగరంలో ఉదయం నుంచి పొడి వాతావరణం ఉంది. మధ్యాహ్నానానికి వాతావరణం చల్లగా మా
Read Moreసన్నబియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కాం : కేటీఆర్
కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చెబుతున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ
Read Moreభద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ
భద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో. రామనారాయణ, ప్రవర విషయంలో హైకోర్టు ఉత్తర్వులతో ఐదుగురు సభ్యులకు కమిటీని నియమించ
Read Moreకరీంనగర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోటల్లో ఫుడ్ సెక్యూరిటీ అధికారుల ఆదివారం తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత పాటించకుండా, నాణ్యతలేని ఆహారపదార్థాలు వ
Read Moreరెమాల్ తుపాన్ ప్రభావం: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఎప్పుడంటే..
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ బలపడింది. ఆదివారం ఉదయం 5గంటలకు తీవ్ర తుపాన్గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్
Read More