తెలంగాణం

గోపన్న గూడెం గ్రామంలో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

అశ్వారావుపేట, వెలుగు :  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గోపన్న గూడెం గ్రామంలో  గంగరాజు ఇంట్

Read More

ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజీవ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు : లోక్ సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కు

Read More

అమెరికాలో సీతారాముల కల్యాణం

భద్రాచలం, వెలుగు :  అమెరికాలోని సియాటిల్​ నగరంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. ప్రవాస భారతీయులు ఈ తంతును నిర్

Read More

మినిస్టర్స్ క్వార్టర్స్  ప్రాంగణంలో దొంగతనం

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో చోరి సంచలనంగా మారింది. మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కట్టడాల్లో నిర్మాణ సామగ్రి చోర

Read More

కొండగట్టులో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు చేయాలి : టిఎస్ దివాకర

జగిత్యాల రూరల్, వెలుగు : కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 30  నుంచి జూన్ 1 వరకు హనుమాన్ జయంతి  ఘనంగా నిర్వహించనున్నట్లు  అడిషనల్​ కల

Read More

నేషనల్ లెవల్ ఒలంపియాడ్ లో .. మానేర్ స్టూడెంట్ కు ఫస్ట్ ర్యాంకు

కరీంనగర్ టౌన్,వెలుగు :  జాతీయస్థాయిలో సెమ్స్‌‌‌‌ ఒలంపియాడ్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ హైదరాబాద్

Read More

కరీంనగర్‌‌ జిల్లాలో .. ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ

కొడిమ్యాల/మంథని, వెలుగు:  నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని పలు  ప్రాంతాల్లో అధికారులు ఫర్టి

Read More

సింగరేణి ఉద్యోగులకు సెకండ్​ పెన్షన్​ స్కీమ్​ అమలు చేయాలి : బి.జనక్​ ప్రసాద్​

గోదావరిఖని, వెలుగు : కోల్​ ఇండియాలో అమలు చేస్తున్నట్టుగా సింగరేణిలో ఉద్యోగులకు సెకండ్​ పెన్షన్​ స్కీమ్​ను అమలు చేయాలని ఐఎన్​టీయూసీ సెక్రెటరీ జనరల్​ బి

Read More

మంథని పట్టణంలో రేషన్ బియ్యం పట్టివేత

మంథని, వెలుగు : పట్టణం లోని గంగాపురి శివారుతో పాటు, లైన్ గడ్డ ఏరియాలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని  టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం పట్ట

Read More

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఉపాధి కూలీల ధర్నా

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్  చేశారు. సోమవారం కలెక

Read More

సింగేణి కార్మికుడి ఇంట్లో.. 15 తులాల బంగారం, రూ.4లక్షల 50వేలు చోరి

మంచిర్యాల జిల్లా: నస్పూర్ మున్సిపాలిటీలో సింగరేణి కార్మికుడు గుమ్మడి సత్తయ్య ఇంట్లో భారీ ఎత్తున నగదు, ఆభరణాలు చోరి జరిగాయి. సోమవారం (మే27) మధ్యాహ

Read More

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు : ఏవో సునీత

ఉప్పునుంతల, వెలుగు : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో సునీత, ఎస్ఐ లెనిన్  తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్

Read More

రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించండి : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు :  రైతులకు సకాలంలో వడ్ల డబ్బులు చెల్లించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. సోమవారం పెంట్లవెళ్లి మండల కేంద్రం

Read More