
తెలంగాణం
గోపన్న గూడెం గ్రామంలో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
అశ్వారావుపేట, వెలుగు : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గోపన్న గూడెం గ్రామంలో గంగరాజు ఇంట్
Read Moreఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజీవ్ కుమార్
ఖమ్మం టౌన్, వెలుగు : లోక్ సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కు
Read Moreఅమెరికాలో సీతారాముల కల్యాణం
భద్రాచలం, వెలుగు : అమెరికాలోని సియాటిల్ నగరంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. ప్రవాస భారతీయులు ఈ తంతును నిర్
Read Moreమినిస్టర్స్ క్వార్టర్స్ ప్రాంగణంలో దొంగతనం
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో చోరి సంచలనంగా మారింది. మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కట్టడాల్లో నిర్మాణ సామగ్రి చోర
Read Moreకొండగట్టులో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు చేయాలి : టిఎస్ దివాకర
జగిత్యాల రూరల్, వెలుగు : కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 30 నుంచి జూన్ 1 వరకు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించనున్నట్లు అడిషనల్ కల
Read Moreనేషనల్ లెవల్ ఒలంపియాడ్ లో .. మానేర్ స్టూడెంట్ కు ఫస్ట్ ర్యాంకు
కరీంనగర్ టౌన్,వెలుగు : జాతీయస్థాయిలో సెమ్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ హైదరాబాద్
Read Moreకరీంనగర్ జిల్లాలో .. ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ
కొడిమ్యాల/మంథని, వెలుగు: నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఫర్టి
Read Moreసింగరేణి ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి : బి.జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు : కోల్ ఇండియాలో అమలు చేస్తున్నట్టుగా సింగరేణిలో ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి
Read Moreమంథని పట్టణంలో రేషన్ బియ్యం పట్టివేత
మంథని, వెలుగు : పట్టణం లోని గంగాపురి శివారుతో పాటు, లైన్ గడ్డ ఏరియాలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం పట్ట
Read Moreనాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఉపాధి కూలీల ధర్నా
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం కలెక
Read Moreసింగేణి కార్మికుడి ఇంట్లో.. 15 తులాల బంగారం, రూ.4లక్షల 50వేలు చోరి
మంచిర్యాల జిల్లా: నస్పూర్ మున్సిపాలిటీలో సింగరేణి కార్మికుడు గుమ్మడి సత్తయ్య ఇంట్లో భారీ ఎత్తున నగదు, ఆభరణాలు చోరి జరిగాయి. సోమవారం (మే27) మధ్యాహ
Read Moreనకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు : ఏవో సునీత
ఉప్పునుంతల, వెలుగు : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో సునీత, ఎస్ఐ లెనిన్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్
Read Moreరైతులకు సకాలంలో డబ్బులు చెల్లించండి : జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : రైతులకు సకాలంలో వడ్ల డబ్బులు చెల్లించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. సోమవారం పెంట్లవెళ్లి మండల కేంద్రం
Read More